MHBD: నేడు చంద్రగ్రహణం సందర్భంగా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ గేట్లకు తాళం వేశారు. ఆలయ అర్చకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.