ఈ ఏడాది నవంబర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్పై ప్రశంసలు కురిపించాడు. “మ్యాచును మలుపు తిప్పగల ఆటగాళ్లు ప్రతి జట్టులో ఒకరో ఇద్దరో ఉంటారు. మా జట్టులో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అలా దూకుడుగా ఆడి మ్యాచును లాగేసుకుంటారు. పంత్ కూడా అలాంటి ఆటగాడే. కానీ, అతని దూకుడుకు మే...
ఇటీవల సౌతాఫ్రికాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన అఫ్గానిస్తాన్ ప్రపంచ క్రికెట్లో సంచలనాలు నమోదు చేస్తోంది. అఫ్గాన్ కెప్టెన్ హస్మతుల్లాకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అవకాశముంటే ఏ ఆటగాడిని మీ జట్టులోకి తీసుకుంటారని అడగ్గా.. షాహిది సమాధానమిస్తూ.. “కోహ్లీని ఎంపిక చేసుకుంటా. అతని ప్రదర్శన, సాధించిన గణాంకాలు అద్భుతం. కోహ్లీ ఏంటో అతని రికార్డులే చెబుతాయి. అతను మా జట...
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడనున్నట్లు తెలుస్తోంది. సొంత జట్టు ఢిల్లీ తరుఫున తాజా సీజన్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ రంజీ ట్రోఫీ 2024-2025 ఎడిషన్లో పాల్గొనబోయే ఢిల్లీ ప్రాబబుల్ టీమ్లో కోహ్లి పేరు ఉంది. మరోవైపు రిషబ్ పంత్ పేరు కూడా ఈ జాబితాలో చేర్చారు. దీంతో వీరిద్దరు ఈ జట్టులో ఆడే అవకాశ...
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో గెలిచి జోరు మీదున్న టీమిండియా రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అటు బంగ్లా కూడా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రెండు రోజులు పూర్తిగా వర్షం పడుతుందని సమాచారం. కాగా కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్టు ప్రారంభం కాన...
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడని అందరూ భావించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. కానీ టెస్టుల్లో మాత్రం సచిన్ 51 టెస్టు శతకాల రికార్డుకు కోహ్లీ(29) చాలా దూరంలోనే ఆగిపోయాడు. ఈ నేపథ్యంలో సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమించడం అసాధ్యమని ఆసీస్ మాజీ స్టార్ ప్లేయర్ బ్రా...
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 304 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ జట్టు 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ హ్యారీ బ్రూక్(110), విల్ జాక్స్(84) అద్భుతంగా ఆడి జట్టును నిలబెట్టారు. 37.4ఓవర్లలో 254 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం పడటంతో DLS ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్లు అంపై...
చిలగడదుంపలు తింటే తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల రక్తకణాలు మన శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగం. ఇవి రోగాలు రాకుండా రక్షిస్తాయి. అందువల్ల చిలగడదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తింటే విటమిన్ ఏ కూడా ఎక్కువగా లభిస్తుంది. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. రక్తం తయారవుతుంది. అందువల్ల రోజూ ఒక చిలగడదుంపను అయినా సరే ఉ...
BCCI అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. ICC కొత్త ఛైర్మన్గా BCCI సెక్రటరీ జై షా ఎన్నికైన నేపథ్యంలో కొత్త కార్యదర్శి నియామకం తప్పనిసరి కానుంది. దీంతో బోర్డు కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు BCCI ఈ భేటీ కానుంది. కొత్త కార్యదర్శి నియామకం కోసం నామినేషన్ ప్రక్రియ మినహా ఎనిమిది అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది.
సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో.. భారత మేనేజ్ మెంట్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాపై సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. భారత క్రికెట్కు బుమ్రా రత్నకిరీటం లాంటోడంటూ కొనియాడారు. ఫిట్నెస్ విషయంలో బుమ్రా మాటలే సత్యమేనని వెల్లడించాడు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కూడా బుమ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవుడు అందరిలా కాకుండా బుమ్రాను ప్రత్యేకంగా తయారుచేశాడని తెలిపాడు. ఎంతో అనుభవం ఉన్న అతడి అడుగుజాడల్లో న...
NDL: బనగానపల్లె మండలం పలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ రోజు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు MEO స్వరూప ఓ ప్రకటనలో వెల్లడించారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆయా గ్రామాల వ్యాయామ ఉపాధ్యాయులు మండల కోఆర్డినేటర్కు తమ వివరాలను సమర్పించాలని ఎంఈవో సూచించారు. క్రీడా పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
పాక్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ జట్టు వైఫల్యానికి PCBలోని కొందరి అహంకారమే కారణమని ధ్వజమెత్తాడు. ‘జట్టు ఎంపిక, కెప్టెన్, కోచ్ విషయంలో ప్రొఫెషనల్గా ఉండటాన్ని BCCI నుంచి PCB నేర్చుకోవాలి. వరల్డ్ క్రికెట్లో ఆధిపత్యం ప్రదర్శించాలన్నా, నం.1 జట్టుగా మారాలన్నా ఈ విషయాలు చాలా ముఖ్యం. కొందరి అహంకారం వల్లే పాక్ క్రికెట్ పరిస్థి...
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా యువ పేసర్ ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా స్టార్ పేసర్ బుమ్రా నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని అన్నాడు. “బుమ్రాతో నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను. అతడు అసాధారణమైన వ్యక్తి. దేవుడు అందరిలా కాకుండా ప్రత్యేకంగా తయారుచేశాడు. బుమ్రాకు ఎంతో అనుభవం ఉంది. అతడి అడుగుజాడల్లో నడవడ...
ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం అత్యంత బలంగా ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. అయితే మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుతో యువ పేసర్ మయాంక్ యాదవ్ను తీసుకెళ్లాలని సూచించాడు. ఆసీస్ గడ్డపై మయాంక్ చెలరేగుతాడని.. ఆసీస్ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడనే నమ్మకం తనకుందన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఎక్కువగా పరుగులు చేయకపోవడంపై పెద్దగా ఆందోళన చెం...
ప్రస్తుతం టీమిండియా పేస్ విభాగం అత్యంత బలంగా ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. అయితే మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుతో యువ పేసర్ మయాంక్ యాదవ్ను తీసుకెళ్లాలని సూచించాడు. ఆసీస్ గడ్డపై మయాంక్ చెలరేగుతాడని.. ఆసీస్ బ్యాటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడనే నమ్మకం తనకుందన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఎక్కువగా పరుగులు చేయకపోవడంపై పెద్దగా ఆందోళన చెం...