ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత మాజీ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ గొప్ప కెప్టెన్ అని.. సారథిగా అతడు దేశానికి ప్రపంచకప్ను అందించనందుకు సంతోషంగా ఉందని అన్నాడు. గతంలో కొన్నిసార్లు టైటిల్కు చేరువై తృటిలో చేజార్చుకున్నామని చెప్పాడు. కానీ రోహిత్ కెప్టెన్సీలో టీ20 ట్రోఫీని అందుకున్నామని అతనిపై...
వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి అఫ్గానిస్థాన్ ప్లేయర్గా రహ్మానుల్లా గుర్బాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా ICC రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో గుర్భాజ్ (692 పాయింట్స్) ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్ దక్కించుకున్నాడు. కాగా, ఈ జాబితాలో పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్ తొలి స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, హ్యారీ టెక్టర్ ...
అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత మహిళా జట్టు దుబాయ్ చేరుకుంది. అయితే ఎయిర్పోర్టులో హీరో దగ్గబాటి రానా అనుకోకుండా క్రికెటర్లను కలిశాడు. ఈ క్రమంలో వారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కప్ గెలిచి దేశానికి తీసుకురావాలని.. కచ్చితంగా సాధిస్తారని వారితో సంభాషించాడు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు...
ELR :ఏలూరు ఏఎస్ఆర్ మైదానంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన అండర్-14, 17 విభాగాల్లో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో కైకరం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఆయా విభాగాల్లో దీవెనకుమార్, సందీప్, సుభాష్, మేరీ, యశ్వంత్, ప్రేమకుమార్, ఆంజనేయస్వామి జిల్లా జట్లకు అర్హత సాధించారు.
AKP: దేవరాపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు మండల స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో సత్తా చాటారు. అండర్-14 ఖోఖో,వాలీబాల్, చదరంగం, యోగా, వాలీబాల్ పోటీల్లో ప్రధమ, కబడ్డీలో ద్వితీయ స్థానం సాధించారు. అండర్-17 వాలీబాల్ పోటీల్లో ద్వితీయ స్థానం, అట్లాటిక్స్ లో ప్రథమ,ద్వితీయ స్థానాలు సాధించారు. ప్రిన్సిపల్ జయప్రకాష్, పిడి జి తరుణేశ్వరరావులు అభినందించారు.
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై శిఖర్ స్పందించాడు. జాతీయ జట్టులో స్థానం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలనే ఉత్తేజం తనలో లేకపోవడం వల్లే రిటైరయ్యానని తెలిపాడు. “నా కెరీర్ చివరి రెండేళ్లలో పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. IPLలో మాత్రమే ఆడా. ఇప్పటివరకు చాలా క్రికెట్ ఆడానని అనిపించింది. నేను సాధించిన దాని పట్ల సంతృ...
ASR: అరకులోయ క్రీడా పాఠశాలలో నిన్నటి నుండి జరుగుతున్ననియోజకవర్గ స్ధాయి క్రీడలు బుధవారంతో ముగిశాయి. పోటీలను క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ మూర్తి, వివిధ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రారంభించారు. అండర్-14, 17 విభాగాలలో జరిగే వాలీబాల్, కోకో, షటిల్, బ్యాట్మింటన్, చెస్, యోగా, కబడ్డీ సెలక్షన్సలో 612 మంది క్రీడాకారిణిలు, 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
VSP: AP SGF ఆధ్వర్యంలో జరుతున్న ఆటలపోటీల్లో పెందుర్తి మండలం పెదగాడి విద్యార్థినిలు హర్షవర్థిని, వైష్ణవి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. జుత్తాడ హైస్కూల్లో జరిగిన హై జంప్, లాంగ్ జంప్ పోటీల్లో ప్రతిభ చూపించారు. ఈనెల 26న విశాఖ AUలో జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీలో మునుపటిలాగా పరుగులు చేయాలన్న కసి తగ్గిందని.. ఊపు కనిపించడం లేదని అన్నాడు. గత కొంతకాలంగా అతను టెస్టుల్లో అంత గొప్ప ప్రదర్శన ఏమీ చేయడంలేదని.. ఇలాగే ఆడితే సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. కాగా, టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగులను(15,921) అధిగమించాలంటే కోహ్లీ మరో ...
IBSF ప్రపంచ 6-రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత వెటరన్ క్యూయిస్టు కమల్ చావ్లా విజేతగా నిలిచాడు. ఫైనల్లో కమల్ 6-2 తేడాతో అస్జద్ ఇక్బాల్(పాకిస్తాన్)పై గెలుపొందాడు. 2017లో టోర్నీలో రన్నరప్గా నిలిచిన 45 ఏళ్ల చావ్లా తొలిసారి టైటిల్ అందుకున్నాడు. ఇదే టోర్నీలో మల్కీత్సింగ్ విద్యాపిళ్లై, కీర్తన పాండియాన్ కాంస...
ELR: కర్నూలులోని పుష్పరాజు ఫంక్షన్ హాల్లో ఈ నెల 22వ తేదిన జరిగిన సీనియర్ స్టేట్ కరాటే ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో ఓపెన్ టీమ్ కుమిటి విభాగంలో ఏలూరుకు చెందిన శిక్షకులు స్వర్ణ పతకాలు సాధించి ఏలూరును రెండో స్థానానికి తీసుకొని వచ్చారు. ఈ శిక్షకులు ఛాంపియన్ షిప్ కప్ మరియు 3 వేల రూపాయలు బహుమతిగా గెల్చుకున్నారని వీరి కోచ్ ఎం. ఇబ్రహీం బేగ్ తెలిపారు.
అంతర్జాతీయంగా 400+ వికెట్లు తీసిన ఆరో భారత పేస్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(687), జహీర్ ఖాన్(597) ముందున్నారు. అయితే బుమ్రా ఇదే ఫిట్నెస్ కొనసాగిస్తే భవిష్యత్తులో అన్ని రికార్డులు అధిగమిస్తాడని జహీర్ వ్యాఖ్యానించాడు. బుమ్రా బౌలింగ్ శైలి ప్రత్యేకమని.. ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతనేనని అన్నాడు. 400+ వికెట్లు తీయడం సాధారణ విషయం కాదని.. బుమ్రా తన శరీరాన్ని అత్యంత జాగ్ర...
ఇంగ్లాండ్ తాత్కాలిక వన్డే జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ అరుదైన రికార్డ్ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా ఇంగ్లాండ్ తరపున సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా (25 ఏళ్ల 215 రోజులు) నిలిచాడు. ఇది వరకు ఈ రికార్డ్ ఆ దేశ మాజీ ఆటగాడు అలెస్టర్ కుక్(26 ఏళ్ల 190 రోజులు) పేరుతో ఉండేది. కాగా ఈ మ్యాచులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా(14) వరుస విజయాల రికార్డును ఇంగ్లాండ్ బ్రేక్...
మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ అన్నాడు. మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్గా ఉన్నానని.. టీ20 ప్రపంచకప్-2026లోనూ ఆడతానని స్పష్టం చేశాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటప్పుడు తాను జట్టుకు ఎందుకు దూరమవుతానని అన్నాడు. ఇప్పటికీ బంతిని అనుకున్న ...
వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ICC టెస్ట్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్తో పోరు అంటే ఇంగ్లాండ్ జట్టుకు సవాలేనని ఆ జట్టు మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్ అన్నాడు. అయినప్పటికీ బజ్ బాల్తో ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఇంగ్లాండ్కు ఉందని పేర్కొన్నాడు. కచ్చితంగా తమ జట్టే సిరీస్ను కైవసం చేసుకుంట...