ఘోర కారు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్(praveen kumar), ఆయన కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి వీరి వాహనాన్ని అతివేగంతో ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్లో చిక్కుకుని తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ బాధ్యతను అజిత్ అగార్కర్కు అప్పగించారు.
బెంగళూరు(bangalore)లో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో భారత(india) ఫుట్బాల్ జట్టు కువైట్(Kuwait) ను ఓడించి SAFF ఛాంపియన్షిప్ 2023లో టైటిల్ ను కైవసం చేసుకుంది. క్లాష్ పెనాల్టీలో భారత్ జట్టు 5-4 తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది.
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్ నేటి నుంచి మొదలు కానుంది. ఈ పోటీలో ఇండియా నుంచి ప్రధానంగా పీవీ సింధు, లక్ష్య సేన్ తమ ఫామ్ను తిరిగి పొందాలని పోటీలోకి దిగుతున్నారు.
వరల్డ్ కప్ షెడ్యుల్ పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులు వ్యవదిలోనే టీమ్ ఇండియా వేల కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉందని అంటున్నారు. స్వదేశంలోనే మ్యాచ్ లు జరుగుతున్నా ఇలా షెడ్యుల్ చేసిన ఐసీసీ తీరుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్(asia kabaddi championship 2023)లో గురువారం డాంగ్ ఇయుఇ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సియోక్డాంగ్ కల్చరల్ సెంటర్లో జరిగిన పోరులో ఇరాన్పై భారత్ 33-28 తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ICC మంగళవారం ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్లను ప్రకటించిన తర్వాత అహ్మదాబాద్లో పరిస్థితులు మారాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న ఉన్న క్రమంలో అక్కడి హోటల్ రూమ్ ధరలు ఒక్కసారిగా 10 రెట్లు పెరిగాయని చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ముందుగానే బుకింగ్స్ మొదలైనట్లు తెలుస్తోంది.