పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
జట్టు లీగ్ దశను దాటకపోవడంతో జట్టుతో పాటు పృథ్వీ షా ఇంటి బాట పట్టాడు. ఇక వ్యక్తిగత జీవితంలో మునిగాడు. ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం అతడు తన ప్రేయసితో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.
చెన్నై మ్యాచ్ మాత్రం ఒక పాఠంగా నిలిచింది. బౌలింగ్ లో మరింత రాణించాల్సి ఉంది. ప్రత్యర్థి ఐదు సార్లు విజేత అని గుర్తుంచుకుని జాగ్రత్తగా ఆడాలి. గత తప్పిదాలను చూసుకుని వాటిని సవరించుకుని ఆడితే విజయం టైటాన్స్ దే.
ఇంజనీరింగ్ చదివిన ఈ బౌలర్ మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడేవాడు. కానీ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆకాశ్ లోని ప్రతిభను గుర్తించాడు. ఇంజనీరింగ్ చదివిన ఈ బౌలర్ మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ (Tennis Ball Cricket) మాత్రమే ఆడేవాడు. కానీ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Waseem Jaffer) ఆకాశ్ లోని ప్రతిభను గుర్తించాడు.
IPL 2023లో నిన్న జరిగిన లాస్ట్ ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(MI) జట్టు లక్నో(LSG)ను చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన క్వాలిఫైయర్ 2కు ముంబై జట్టు సిద్ధంగా ఉంది.
రెండో క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ ల్లో కూడా ఇలాగే డాట్ బాల్స్ కు మొక్కలు నాటుతామని బీసీసీఐ తెలిపింది. మొత్తం మూడు మ్యాచ్ లను కలిపితే దాదాపు 250 డాట్ బాల్స్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇవి లెక్కేస్తే దాదాపు మూడు లక్షలకు పైగా మొక్కలు నాటనున్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై వెస్టిండీస్ బ్యాటర్ డెవాన్ థామస్(Devon Thomas)ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెలిపింది.
ఈ క్రమంలో అతనిపై ఏడు అభియోగాలు మోపింది.
షాట్గన్ ప్రపంచ కప్(issf shotgun shooting 2023)లో మహిళల స్కీట్ విభాగంలో భారత షూటర్లు మంచి ప్రదర్శన ఇచ్చి రెండు పతకాలు ఖాయం చేసుకున్నారు. గణేమత్ సెఖోన్ రజతం గెలుచుకోగా, దర్శన రాథోడ్ కాంస్యం సాధించింది.