ఢిల్లీ(delhi)లో నిన్న జరిగిన IPL 2023.. 40వ మ్యాచులో అభిమానుల మధ్య ఒక తీవ్రమైన ఫైట్(fight) జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచులో భాగంగా ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.
వరస ఓటమిలతో ఢీలా పడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) ఎట్టకేలకు ఒక మ్యాచ్ గెలిచింది. మొన్నటి వరకు అన్ని మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. శనివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ(delhi capitals)ని మట్టికరిపించింది.
రెజ్లర్ల సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిష్కరిస్తారనే నమ్మకం లేదు. వీరి గురించి ఆందోళన చెంది ఉంటే ఇంతవరకు రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు? కనీసం వీరిని కలిసేందుకు కూడా ప్రయత్నించలేదు. రెజ్లర్లకు యావత్ దేశం అండగా నిలుస్తుంది
2022లో తన నాయకత్వంలో భారత జట్టు ఆసియా కప్ గెలిచినట్లు చెప్పుకున్నాడు. ఇక తాజాగా కొన్ని రోజుల కిందట లండన్ లో జరిగిన టీ-20 ప్రపంచకప్ కూడా గెలిచామని కొత్త కథ అల్లుకున్నాడు. దీనికి ఒక ట్రోఫీ పట్టుకువచ్చి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఎంతలా అంటే ఆ డమ్మీ ట్రోఫీ పట్టుకుని మంత్రులను కలిశాడు.
మొహాలీలో జరిగిన రన్-ఫెస్ట్లో లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను 56 పరుగుల తేడాతో ఓడించింది. 258 పరుగుల ఛేదనలో, PBKS 201 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్లో, LSG బ్యాటర్లు విజృంభించారు. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసింది, IPL చరిత్రలో ఇది రెండవ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
సాత్విక్-చిరాగ్ జంట 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్ షిప్ పురుషుల డబుల్స్ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఇక సెమీస్ లో కూడా సత్తా చాటితే ఫైనల్ కు వెళ్లి టైటిల్ ను సొంతం చేసుకోనుంది. బంగారు పతకం సొంతం చేసుకుంటే రికార్డులు తిరగరాసినట్టే.
ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ఎందుకంటే.. ఆయన ఎంత ఒత్తిడి ఉన్నా, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. తొందరగా కోపం రాదు. ప్రశాంతంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ధోనీ(MS Dhoni)కి కోపం వచ్చింది. రనౌట్ చేయబోతుంటే అడ్డు వచ్చాడనే కోపంతో తన జట్టు ఆటగాడు పతిరనాపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆసియా ఖండంలోనే దిగ్గజ జట్లుగా మన దేశానికి చెందిన మూడు జట్లు నిలువడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న చెన్నై అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
కొన్ని వారాలుగా తమకు న్యాయం కావాలంటూ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్న భారత రెజ్లర్లకు సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకు వారి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల వారు మద్దతు పలుకుతున్నారు.
ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ వేయడంతో చైన్నై సూపర్ కింగ్స్(CSK) పరుగులను కట్టడి చేశారు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్(RR) చెన్నై సూపర్ కింగ్స్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించారు. అంతేకాదు పాయింట్ల పట్టకలో కూడా
సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షలు విధించింది. పార్టీలో ఢిల్లీ ప్లేయర్ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన IPL 2023 మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. DCతో జరిగిన SRH మునుపటి గేమ్లో సుందర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. హామ్ స్ట్రింగ్ గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ IPL 2023 నుంచి తప్పుకున్నాడని సన్రైజర్స్ హైదరాబాద్ తమ సోషల్ మీడియా...
ఐపీఎల్ 2023 సీజన్లో వరుసగా రెండు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కేకేఆర్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్లోనూ చిత్తుగా ఓడింది. సీజన్ ఆరంభంలో కేకేఆర్తో మ్యాచ్లో 81 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన బెంగళూరు, ఈసారి 201 పరుగుల లక్ష్యఛేదనలో 179 పరుగులకి పరిమితమై 21 పరుగుల తేడాతో పోరాడి ఓడింది.