మెన్స్ T20 ప్రపంచకప్లో గ్రూప్-Aలో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్ను యూఏఈతో తలపడనుంది.✦ ఫిబ్రవరి 7: యూఏఈ (వేదిక: ముంబై)✦ ఫిబ్రవరి 12: నమీబియా (వేదిక: న్యూ ఢిల్లీ)✦ ఫిబ్రవరి 15: పాకిస్తాన్ (వేదిక: కొలంబో)✦ ఫిబ్రవరి 18: నెదర్లాండ్స్ (వేదిక: అహ్మదాబాద్)
Tags :