టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ మరో ఘనత సాధించాడు. టీ20ల్లో భారత జట్టుకు అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన వారి జాబితాలో సూర్య(51 మ్యాచ్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్తో మ్యాచ్ ద్వారా అతడు ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ(50) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో ధోనీ(72), రోహిత్(62) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.