ఇంగ్లండ్తో రేపటి T20 WC సెమీస్ పోరు నేపథ్యంలో భారత్కు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. అభిషేక్ మానసికంగా ఇబ్బందిపడటమే తక్కువ స్కోర్లకు కారణమని, అయినప్పటికీ అతణ్ని సెమీప్ జట్టులో కొనసాగించాలని సూచించాడు. అయితే అతనికి బదులు ఇషాన్తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని, అటు రింకూ సింగ్నీ జట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నాడు.