నెల్లూరు ఎంపీ అభ్యర్ధి పోటీ రసవత్తరంగా మారింది. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దూకారు. టీడీపీ అభ్యర్ధి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీ కొంటున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఎదుగుదల గురించి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాజకీయ వేత్తగా ఉన్న విజయసాయి రెడ్డి గతంలో ఏం చేసేవారు? వైఎస్ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు? ప్రధాని నరేంద్ర మోడీకి ఎలా దగ్గర కాగలిగారు? వంటి ప్రశ్న...
ఈసారి ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047లో వికసిత్ భారత్ మోదీ లక్ష్యమైతే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. యువరాజు అని మోదీ విమర్శలు చేయగా.. వాటికి ఆమె బదులిస్తూ మోదీపై మండిపడ్డారు.
మాజీ సీఎం కేసీఆర్ బీజేపీలో చేరతారని ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. కేసీఆర్ మొదటి నుంచి ఆ పార్టీలోనే చేరతారని చెబుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. పూరీ లోక్సభ అభ్యర్థి సుచరిత మొహంతీ తన టికెట్ను వెనక్కి ఇచ్చేశారు. ప్రచారం చేయడానికి తనకి పార్టీ నుంచి నిధులు అందడం లేదనే కారణంతోనే టికెట్ వెనక్కి ఇచ్చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ ఓ సభలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేశారు. ఈ మేనిఫెస్టోలో 23 కీలక అంశాలను ప్రాధాన్యత ఇచ్చారు. మరి అవేంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనే పవన్ను అసెంబ్లీకి పంపించాలని గట్టిగా ప్రచారం చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగిపోయాడు. మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్ హ్యాపీనా?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కవిత బెయిల్ పిటిషన్ తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.
ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు.
ఆంధ్రపదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న కూటమి మేనిఫెస్టో విడుదల అయ్యింది. ఈ రోజు ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.