ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.
గత కొన్ని రోజులుగా పార్లమెంట్లో సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 143 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షకు గురయ్యారు. ఈక్రమంలో విపక్ష ఎంపీలు ఖర్గే నేతృత్వంలో భారీ నిరసన చేపట్టారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. శ్వేతప్రతాలతో గారడీ చేస్తామంటే కుదరదని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
నెల్లూరు జిల్లా వరదాపురం గ్రామంలో గడువు పూర్తైన మైకా క్వారీ నుంచి అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నానరని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు బలవంతంగా విరమింపజేశారు.
రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు ఓఆర్ఆర్ పరిధిలోనే వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాదు సేకరించిన భూములు బంజరుగా, సాగుకు పనికిరానివిగా ఉండాలని స్పష్టం చేశారు.
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లోక్ సభ నుంచి 33 మంది సభ్యులను సస్పెండ్ చేస్తు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీల అమలు గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అంతేకాదు తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా వాటిని అమలు చేస్తామన్నారు.
2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీలో ఉత్సామాన్ని నింపిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు.
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఈరోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తొలి సంతకం దేని మీద చేశారంటే?
పంజాబ్ జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. తాను చెప్పింది నిజమని అన్నారు. తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. మధ్యలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క కల్పించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.