• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

‘తమిళనాడు’కు వ్యతిరేకిని కాదు, వ్యాఖ్యలను వక్రీకరించారు: గవర్నర్ ఆర్ఎన్ రవి

తమిళనాడు పేరు గురించి గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీంతో గవర్నర్ రవి బుధవారం వివరణ ఇచ్చారు. తమిళనాడుకు వ్యతిరేకిని కాదని ఆయన స్పష్టంచేశారు. తమిళనాడు పేరు మార్చాలని సూచించిన వార్తలు అవాస్తవం అన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. కాశీకి, తమిళులకు చారిత్రకంగా, సాంస్కృతికంగా అనుబంధం ఉందన్నారు. అందుకోసమే తమిళగం అనే పదాన్ని వాడానని తెలిపారు. చారిత్రక సందర్భ...

January 18, 2023 / 06:43 PM IST

నారా లోకేశ్ కు పదవీగండం.. మళ్లీ చట్టసభకు ఎన్నికయ్యేనా?

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పదవీ గండం పొంచి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల కోటాలో తన కుమారుడు లోకేశ్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి చట్టసభల్లోకి అడుగు పెట్టాడు లోకేశ్. ఆ వెంటనే చంద్రబాబు కుమారుడికి మంత్రి బాధ్యతలు అప్పగించాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో లోకేశ్ మంత్రి పదవి కోల్పోయి కేవల...

January 18, 2023 / 06:27 PM IST

ఆప్ ఎమ్మెల్యే హల్‌‌చల్.. లంచం డబ్బు అసెంబ్లీలో ప్రదర్శన

ఆప్ ఎమ్మెల్యే మహేందర్ గోయల్ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇవాళ (బుధవారం) ఆయన అసెంబ్లీకి డబ్బులను తీసుకొని వచ్చారు. ఆ నగదు ఓ కాంట్రాక్టర్ ఇచ్చినవి కావడం విశేషం. అంబేద్కర్ ఆస్పత్రిలో తాత్కాలిక ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయట. దీనిపై కాంట్రాక్టర్‌ను మహేందర్ గోయల్ నిలదీశారు. ఎమ్మెల్యే మహేందర్‌ను మచ్చిక చేసుకోవాలని ఆ కాంట్రాక్టర్ ప్రయత్నించాడు. ఇంటికి వచ్చి నగదును ముట్టజెప్ప...

January 18, 2023 / 06:16 PM IST

మోడీ గారూ! మీ పాలసీ అదేనా.. నన్ను వేధిస్తోంది: కేసీఆర్ హెచ్చరిక

భారత్ ఎటువైపు వెళ్తుందనే ఆలోచన తనను ఎంతోకాలంగా వేధిస్తోందని, అసలు మనకంటూ ఓ లక్ష్యం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఎవరినీ అడిగే అవసరం లేని, ఏ ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు చేయని విధంగా, ఏ విదేశం నుండి అప్పు తీసుకోకుండా మన వద్ద సహజ సంపద వనరులు ఉన్నాయన్నారు. దేశంలోని లక్షల కోట్ల ఆస్తి మన దేశ […]

January 18, 2023 / 06:11 PM IST

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ మోడల్ చూపితే రిజైన్: మంత్రి మల్లారెడ్డి సవాల్

ప్రధాని మోడీపై మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ శ్రేణులు కొండలా భావించే ప్రధాని మోడీ, దేశానికి పట్టిన అనకొండ అని విరుచుకుపడ్డారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనసందేహాం తరలివచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు జనం మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఇక బీజేపీ పని అయిపోయిందని వివరించారు. బీజేపీ అట్టర్ ప్లాప్ అని, ఆ పార్టీ విశ్వాసం కోల్పోతుందని చెప్పారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని తె...

January 18, 2023 / 06:16 PM IST

ప్రధాని మోడీకి ప్రజల మీద ధ్యాస లేదు : కేజ్రీవాల్

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీకి దేశ అభివృద్ధి గురించి ధ్యాస లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపైకి ఈడీ, సీబీఐ దాడులు చేసేందుకు కుట్రలు చేస్తారు. ఎమ్మెల్యేలను కొనడం, విపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలనే ఆలోచిస్తుంటారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు వచ్చిందని విమర్శించ...

January 18, 2023 / 05:19 PM IST

ఏపీలో చిచ్చు రేపిన కేటీఆర్ దావోస్ టూర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో చిచ్చు రేపింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వార్షిక సదస్సు జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి మంత్రి కేటీఆర్ తన టీమ్ తో హాజరయ్యాడు. అక్కడ తెలంగాణ పెవిలియన్ ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విధానాలు వివరిస్తూ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు. ఈ కేటీఆర్ పర్యటనకు అనూహ్య స్పందన వస్...

January 18, 2023 / 06:15 PM IST

బీజేపీకి కంటిరోగం వచ్చింది.. ఒకటే రంగు కనిపిస్తోంది

పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని, కానీ బీజేపీకి ఒకే రంగు పూవు ఉండాలని ఇది సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో తొలి మార్పుకు సంకేతమన్నారు. మనం దేశం అందమైన పూలమాల వంటిదని, అందులో అన్ని రకాల పూవులు ఉంటాయని, కానీ బీజేపీకి ఒకే రంగు పూలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కొన్నిచోట్ల దొడ్డిదారిన ...

January 18, 2023 / 05:20 PM IST

మన టాస్క్ అదొక్కటే.. బీజేపీపై ఊగిపోయిన డీ రాజా

గణతంత్ర భారతం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, అందుకే బీజేపీని ఓడించడమే మన ముందున్న టాస్క్ అని కమ్యూనిస్ట్ నేత డీ రాజా పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరన్నారు. భారత్ లౌకికవాద దేశమని కానీ బీజేపీ హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలకు విద్య, ఉద్యోగం కనీస అవసరాలు అన్నారు. కానీ బీజేపీ వీటిని పక్కన పెట్టి మతాన్ని బీజేపీ ఉప...

January 18, 2023 / 06:13 PM IST

బండి సాయి భగీరథ్‌కు స్టేషన్ బెయిల్

బండి సాయి భగీరథ్‌కు స్టేషన్ బెయిల్ వచ్చింది. మహీంద్రా వర్సిటీలో తోటి విద్యార్థిపై బండి భగీరథ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ బుధవారం రోజున దుండిగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత ఆయనకు షరతులతో కూడిన స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దాడికి సంబంధించి విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి విచ...

January 18, 2023 / 04:35 PM IST

బీజేపీని తరిమికొడదాం.. రోజులు లెక్కబెడుతోంది: అఖిలేష్ యాదవ్

బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండి ప్రారంభం కావాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తాను ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాఫ్తు సంస్థలను వినియోగిస్తూ, జేబు సంస్థగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. మోడీ ప్...

January 18, 2023 / 06:12 PM IST

తెలుగు నేలపై జనించి, కేంద్రంలో చక్రం తిప్పిన ఉద్దండులు

తెలుగు నేలపై జన్మించి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఒక్కో నేతది ఒక్కో స్టైల్ పాలిటిక్స్. ఒకరు ప్రధాని పదవీ చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి కాగా, మరొకరు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, అధికారం చేపట్టారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన నేత మరొకరు. ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఆ ముగ్గురు పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలుగు రాష్...

January 18, 2023 / 06:12 PM IST

మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేరళ సీఎం

ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. కార్పోరేటర్లకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సి ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అద్భుతంగా పోరాడుతున్నారని, ఈ పోరాటం తెలంగాణ నుండే ప్రారంభం కావాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ బీజేపీకి వ్యతి...

January 18, 2023 / 06:11 PM IST

ఇక కేసీఆర్ తదుపరి లక్ష్యం ఆంధ్రప్రదేశ్

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం భారీ కార్యాచరణ రూపొందిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఏడాదిన్నర కూడా సమయం లేకపోవడంతో తన ప్రణాళికల్లో వేగం పెంచుతున్నారు. ఖమ్మం సభ ఊహించని రీతిలో నిర్వహించి సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించారు. ఉద్దేశపూర్వకంగానే సరిహద్దు జిల్లా ఖమ్మంలో సభ నిర్వహించి ఏపీలో బీఆర్ఎస్ పై సరికొత్త చ...

January 18, 2023 / 03:47 PM IST

టీడీపీ ఒక పార్టీ మాత్రమే కాదు..: బాలకృష్ణ

తెలుగుదేశం కేవలం ఓ పార్టీ మాత్రమే కాదని, ఇది ఒక పెద్ద వ్యవస్థ అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆ...

January 18, 2023 / 02:54 PM IST