• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

బీఆర్ఎస్ నెక్స్ట్ బహిరంగ సభ విశాఖలో, ఎందుకంటే?

ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సభలు, పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన మొదటి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ కాపు నేత తోట చంద్రశేఖరరావును ఏపీ బీఆర్ఎస్ చీఫ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సభను ప్లాన్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సభ ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరల...

January 20, 2023 / 12:42 PM IST

అక్రమ నిర్మాణాలతోనే ప్రభుత్వానికి ఆదాయం

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాం గోపాల్ పేట అగ్నిప్రమాదం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్కార్ వద్ద డబ్బులు లేవని, అందుకే అక్రమంగా భవనాలకు పర్మిషన్ ఇస్తుందని తెలిపారు. ప్రమాదానికి గురయిన దక్కన్ మాల్ భవనాన్ని ఈ రోజు (శుక్రవారం) కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సహకారాలు అందించాలని కోరారు. కాలిపోయిన భవాన్ని కూల్చివేయాలన్నారు. ఆ భవనాలను కూల్చివేసే సమయంలో చుట్టుపక్కల ...

January 20, 2023 / 12:37 PM IST

సీటు బెల్ట్ ధరించనందుకు రిషీ సునక్ క్షమాపణలు

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ గురువారం క్షమాపణలు చెప్పారు. కారు ప్రచార వీడియోలో ఆయన సీటు బెల్ట్ ధరించలేదు. దీంతో తన సీటు బెల్ట్‌ను తొలగించి తప్పు చేశానని అంగీకరించారు. నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియా వీడియో చిత్రీకరణ కోసం ఆయన తన సీట్ బెల్ట్ తొలగించారు. బ్రిటీష్ చట్టాల ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు సీటు బెల్ట్ ధరించనందుకు డ్రైవర్లు, ప్రయాణీకులకు 500 పౌండ్ల వర...

January 20, 2023 / 11:38 AM IST

‘మెగా రగడ’ పార్టీలో చేరమని కోరలే.. రోజాపై బ్రహ్మజీ విసుర్లు

మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా కామెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆ కుటుంబం నుంచి ఏడుగురు వరకు హీరోలు ఉన్నారని, అందుకే చిన్న ఆర్టిస్టులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ చెప్పినట్టు అంతా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కామెంట్లపై నటుడు బ్రహ్మజీ కౌంటర్ ఇచ్చారు. ‘తనను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కోరలేదు? పార్టీలో చేరమని అడగలేదు? చిన్న ఆర్టిస్టులు ఎందుకు భయపడతారు’ అని ...

January 20, 2023 / 12:53 PM IST

చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారు : ఏపీ కాంగ్రెస్ ట్విస్ట్

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మెగాస్టార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి రాజకీయాలకు దూరమంటున్నారు, పార్టీలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రుద్...

January 20, 2023 / 12:53 PM IST

సీఎం కేసీఆర్ పతనం షురూ : ఎమ్మెల్యే ఈటల

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పి, ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. జనాలకు కబుర్లు చెప్పి అధికారం చేపట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండబోదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నే చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని వెలగబెడతారా అని స...

January 20, 2023 / 12:53 PM IST

రాహుల్ గాంధీ పప్పు కాదు…ఆర్బీఐ మాజీ గవర్నర్..!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో సైతం రఘురామ్ రాజన్  పాల్గొన్నారు. కాగా.. తాజాగా… రాహుల్ ని పొగిడారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి అని ఆయన అన్నారు. దాదాపు రాహుల్ ని విమర్శించే వారు అందరూ ఆయనని పప్పు అని అంటూ ఉంటారు. కాగా… అది తప్పు అని రఘురామ్ రాజన్ చెప్పారు. రాహుల్ గాంధీ ఏ విధంగానూ […]

January 19, 2023 / 11:06 PM IST

కందుకూరు ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ కేసు…!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో బహిరంగ సభ నిర్వహించిన సమయంలో… అక్కడ తొక్కిసలాట జరిగి..8మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్ హెచ్ ఆర్సీ)  తాజాగా కేసు నమోదు చేసింది. బహిరంగ సభ నిర్వహించి అమాయకుల ప్రాణాలు తీశారని, సభ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలంటూ.. విజయవాడకు చెందిన డాక్టర్ అంబటి నాగ రాధ కృష్ణ యాదవ్.. గత నెల 29న ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యా...

January 19, 2023 / 10:56 PM IST

2024 రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం : మహేశ్‌ బిగాల

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్టినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దేశంలో బీఆర్‌ఎస్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్‌తో 2024 రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే వారి పక్షాన ప్రజలు నిలబడతారనేద...

January 19, 2023 / 09:00 PM IST

కర్ణాటకలో 150 స్థానాల్లో విజయమే లక్ష్యం : ప్రధాని మోదీ

దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో దేశానికి, దేశంలోని ప్రతి పౌరుడి అమృత కాలమని.. ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మించుకోవాలని అన్నారు. పరిశ్రమలను విస్తరించడం, మంచి పంటలను పండించడం వంటి కార్యక్రమాల ద్వారానే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తమ ప్...

January 19, 2023 / 06:30 PM IST

యువగళంతో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం : యనమల

మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలోని యువతను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విమర్శించారు. ఏటా జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ యువతకు జగన్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ల మాటే మరి...

January 19, 2023 / 06:17 PM IST

విప‌క్షాలు ఒక్క‌టై ముందుకు సాగాలి: బీహార్ సీఎం

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఒకే ఒక్క కోరిక ఉంద‌ని, తాను ఒకటే విష‌యాన్ని చెబుతున్నాన‌ని, వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఏమీ అవ‌స‌రం లేద‌ని, త‌న‌కు ఒక‌టే క‌ల ఉంద‌ని, ప్ర‌తిప‌క్ష నేత‌లంద‌రూ ఒక్క‌టై ముందుకు సాగాల‌ని, ఇది దేశానికి లాభ‌దాయ‌కంగా మారుతుంద‌ని నితీశ్ కుమార్ తెలిపారు. ఖ‌మ్మంలో జ‌రిగిన బీఆర్ఎస్ భారీ స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌శ్న వేయ‌గా ఆయ‌న ఈ స‌మాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ స‌భ...

January 19, 2023 / 06:13 PM IST

జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారు : కోదండరాం

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. కృష్ణా నదీపైన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉన్నాయని, కాళేశ్వరం కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు ...

January 19, 2023 / 06:04 PM IST

వేమన పద్యాల్లాంటి స్వచ్ఛమైన మనసు జగన్ ది: మంత్రి రోజా

తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ సీఎం జగన్ అందరి ఆశీర్వాదం పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రోజా సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. వేమన పద్యాల్లాంటి స్వచ్ఛమైన మనసు తమ ముఖ్యమంత్రి జగన్ ది అని పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిర...

January 19, 2023 / 05:58 PM IST

కాంగ్రెస్ Vs బీజేపీ.. పోటాపోటీగా ప్రజలపై హామీల వర్షం

త్వరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ, మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ప్రజలను ఆకర్షించేందుకు వినూత్న పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ గృహలక్ష్మి అనే పథకం ప్రకటించింది. దీనికి పోటీగా తాజాగా కర్ణాటక మంత్రి ఆర్.అశోక ప్రతి పేద కుటుంబాన...

January 19, 2023 / 03:11 PM IST