• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

2024లో ఆయన సీఎం.. నేను హోం మినిష్టర్

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాక్షస, సైకో పాలన సాగుతోందని మండిపడ్డారు. సైకో పాలన పోవాలంటే.. సైకిల్‌ రావాలన్నారు. వైసీపీ గెలిచిన ఏడాదిలో మద్యం షాపులు మూసివేస్తామన్నారు. కానీ మద్యంపాలసీ పైనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నా...

January 19, 2023 / 02:50 PM IST

ఏపీలో వేతనాల కోసం గవర్నర్‌కు ఉద్యోగుల ఫిర్యాదు

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు నిస్సహాయక స్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదన్నారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకు...

January 19, 2023 / 02:29 PM IST

రెండో విడత కంటి వెలుగు ప్రారంభం.. కాలనీకి వచ్చి పరీక్షలు

  తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు రెండో విడత ఈ రోజు (గురువారం) ప్రారంభమైంది. మొత్తం 1500 స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 వేల మంది సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. నడవలేని వారి కోసం కాలనీల వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారు. 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 8 నెలల కింద తొలి విడత పూర్తి చేయగా.. ఇప్పుడు 100 రోజుల్లో రెండో విడత చేస్తామని మంత్రి హరీశ్ ర...

January 19, 2023 / 02:17 PM IST

రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న రఘురామ్ రాజన్ తాజాగా రాహుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి. రాహుల్ ని విమర్శించే వారు ఆయనని పప్పు అంటారు. కానీ… అది తప్పు అని రఘురామ్ రాజన్ అన్నారు. రాహుల్ గాంధీ ఏ విధంగానూ ‘పప్పు’కాదు ‘తెలివిగల వ్యక్తి’అని చెప్పారు. ఆయనతో సంభాషిస్తే...

January 19, 2023 / 02:16 PM IST

ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: పెద్దిరెడ్డి

ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు. యాభై ఏళ్ల నుండి తాను రాజకీయాల్లో ఉంటున్నట్లు చెప్పారు. జగన్ వంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదన్నారు. 2024లోను మళ్లీ వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత గొ...

January 19, 2023 / 01:34 PM IST

కందుకూరు సభపై ఫిర్యాదు.. చంద్రబాబుపై కేసు నమోదు

తమ పార్టీ సభకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారని.. డ్రోన్ షాట్లు, కెమెరాలతో రికార్డు చేసి పబ్లిసిటీ కోసం ఇరుకైన ప్రాంతంలో సభ పెట్టారని చంద్రబాబు మీద అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం వల్లే తమ సభకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారని ప్రచారం చేసుకునేందుకు బాబు అలా చేశారని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో నిర్వహించిన సభ మీద ఆయన [&h...

January 19, 2023 / 01:32 PM IST

ఏపీలో టీడీపీ-జనసేన కూటమిదే అధికారం.. రఘురామ కృష్ణరాజు

  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి గెలుపొందడం ఖాయమన్నారు. వైసీపీ 175 సీట్లలో గెలుస్తాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అదీ కలలో కూడా జరిగే అవకాశం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజల నుంచి ఆదరణ లభించనుందని తెలిపారు. ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే వైసీపీకి ఓటమి తప్పేల...

January 19, 2023 / 01:46 PM IST

ఖమ్మం బీఆర్ఎస్ సభకు మంత్రి కేటీఆర్ దూరం

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. మంత్రి కేటీఆర్ మాత్రం కనిపించలేదు. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభకు దూరంగా ఉన్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారు. ఆయనతోపాటు అల్లుడు, మంత్రి హరీశ్ రావు కూడా వెళ్లక తప్పేట్టు లేదని ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం పదవీని కేటీఆర...

January 19, 2023 / 01:04 PM IST

మోడీ, కేసీఆర్ ప్లాన్.. మళ్లీ జగన్ గెలుపు కోసమేనా?

తెలంగాణలో సై అంటే సై అంటున్న బీజేపీ, బీఆర్ఎస్ ఓ విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నాయట. కలిసి పని చేయనప్పటికీ… అమిత్ షా, కేసీఆర్‌ల ఆరాటం జగన్ గెలుపు, చంద్రబాబు ఓటమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015లో ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాగే, 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు తన రాజకీయ మనుగడ కోసం ఏపీలో తమను బద్నాం చేసేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన టీడీపీ అ...

January 19, 2023 / 12:27 PM IST

కేరళ సీఎం అలా చేశాడేంటి, కమ్యూనిస్ట్‌ల టార్గెట్ అదొక్కటే?

కమ్యూనిస్ట్‌లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గ...

January 19, 2023 / 10:28 AM IST

న్యూజిలాండ్ ప్రధాని పదవీకి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా

న్యూజిలాండ్ ప్రధాని పదవీకి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. వచ్చే నెల 7వ తేదీ తర్వాత పదవీ నుంచి తప్పుకుంటారు. అధికార లేబర్‌ పార్టీ సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22వ తేదీన ఓటింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ 14వ తేదీన సాధారణ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తోందని వెల్లడించారు. 2017లో జెసిండా ఆ...

January 19, 2023 / 09:45 AM IST

సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలి: నారా లోకేశ్

  ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్ రెడ్డిలా ఉంటుంద‌ని ఆరోపించారు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు అని, అందుకే అబద్ధాల రెడ్డి అని పేరు పెట్టాన‌న్నారు. మద్యపాన నిషేధం అబద్ధం, రూ.3 వేల పెన్షన్ అబద్ధం, జాబ్ క్యాలెండర్ అబద్ధం, ప్రత్యేక హోదా అబద్ధం, జ‌గ‌న్ చెప్పేవ‌న్నీ అబద్ధాలేన‌ని నారా లోకేశ్ స్పష్టం చేశార...

January 19, 2023 / 12:51 PM IST

జగన్ పెద్దనోట్లు దాచుకున్నాడు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.500 నోట్లు, రూ.2000 నోట్లను దాచిపెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల 500, 2000 నోట్ల రూపాయలు కనిపించడం లేదని, అన్నీ జగన్ ఇంటికి వెళ్లిపోయాయన్నారు. ఆ నోట్లను ఎక్కడికెక్కడికో పంపించ...

January 19, 2023 / 12:43 PM IST

వార్ రూమ్‌తో సునీల్ కనుగోలుకు సంబంధం లేదు: మల్లు రవి

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత, వార్ రూమ్ ఇంచార్జీ మల్లు రవి సీసీఎస్ విచారణకు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం ఆయనను మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత మీడియాతో మల్లు రవి మాట్లాడారు. వార్ రూమ్‌కు తనే ఇంచార్జీని అని తెలిపారు. దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని వివరించారు. ఉద్యోగుల వివరాలను కూడా పోలీసులకు తెలిపానన్నారు. కేసుకు సంబంధించి అవసరమైతే మళ్లీ పిలుస్తా...

January 18, 2023 / 07:10 PM IST

బీఆర్ఎస్ వస్తే.. అగ్నిపథ్ ఉండదు : సీఎం కేసీఆర్

కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే సైన్యానికి సంబంధించి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం స్పష్టం చేశారు. తాము పాత పద్ధతిలోనే దానిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సైన్యానికి ఒక పద్ధతి అంటూ ఉండాలన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని, వాటిని ...

January 18, 2023 / 06:46 PM IST