అసెంబ్లీ గన్ పార్క్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరా…మొన్న సెక్రటరీయెట్ వేళ్తే అడ్డుకున్నారంటూ నిరసనకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ గుండాయిజం ఎంటి అని ప్రశ్నించారు. అంబేడ్కర్ సెక్రటేరియట్ని కేసీఆర్ పుట్టినరోజు ఓపెన్ చేయడం ఎంటి..? వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కులగొట్టడం ఎంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వద్దన్నాను, దేవు...
తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. రాజకీయపరంగా బద్ధ శత్రువులుగా ఉంటున్న వారు కలిసి మాట్లాడుకున్నారు. సరదాగా మాట్లాడుతూ నవ్వులు పంచుకున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరస్పరం మాట్లాడుకున్నారు. ఇటీవల హుజురాబాద్ లో తాను పర్యటిస్తే ఎందుకు పాల్గొనలేదని కేటీఆర్ ఈటలను ప్రశ్నించారు.. దీనికి ఈటల సరదాగా సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరబూశాయి. గ...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...
మూడేండ్ల తర్వాత గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగం చేశారు. దేశానికి తెలంగాణ పాలన ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. అనేక మలుపులు తిరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా మొదలుకావడం విశేషం. అయితే గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ప్రభుత్వం అనేక తప్పులను గవర్నర్ ప్రసంగం ద్వారా...
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పైన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవి టీడీపీలో చేరేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారని, కానీ తాము ఈ నెల 4న ఆయన అక్రమాలు అన్నింటిని ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు. మాపై ఏవైనా ఆరోపణలు చేసేముందు, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆధారాలు తీసుకు రావ...
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భుజాలపై తుపాకి పెట్టి జగన్ను టార్గెట్ చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. పార్టీ మారాలనుకోవడం కోటంరెడ్డి వ్యక్తిగతమన్నారు. కానీ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. కారణాలు వెతికి మరీ టీడీపీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఎ...
ఒక కార్యక్రమం అమలు చేస్తే 2030 సంవత్సరం వరకు భారతదేశం దివాళా తీస్తుందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఒక వాట్సప్ సందేశం ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. అందుకనే ఆ పద్ధతి అమలు చేయట్లేదని ప్రకటించారు. ఆయన పాత పింఛన్ విధానం (ఓపీఎస్)పై మాట్లాడారు. పాత పింఛన్ విధానం అమలు చేయొద్దని కోరారు. చండీగడ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖట్టర్ ఓపీఎస్ పై విధానంపై మాట్...
తన గొంతు ఆగాలంటే తనను ఎన్కౌంటర్ చేయడం ఒక్కటే పరిష్కారమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టుకు రంగం సిద్ధమంటూ లీకులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్లాలని చూస్తారని, కానీ తాను మాత్రం అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. చివరి వరకు పార్టీలో ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చ...
హైదరాబాద్ నడిబొడ్డున అమెరికాలోని వైట్ హౌస్ మాదిరి నిర్మాణమవుతున్న తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో మంటలు వ్యాపించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ సంఘటన చెలరేగడం దురదృష్టకరమని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేసి వాస్తవాలు ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తీరుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. స...
కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మృతి ఎంతో బాధాకరం అన్నారు. సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడు అని కొనియాడారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి… ఆకర్షించాయన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ అల్టిమేటం ఇచ్చిందా?… జాతీయ బీజేపీ నాయకత్వం జనసేనానికి అనుకూలంగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మూడు వర్గాలు ఉండటంతో… ఇక్కడి వైసీపీ వర్గంగా భావిస్తున్న నేతలు మాత్రం ఆయనకు అల్టిమేటం ఇచ్చినట్లుగానే చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో తమతో వస్తే జనసేనతో కలిసి పోటీ చేస్తామని లేదంటే ఒంటరిగానే ముందుకు వెళ్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చే...
తనకు తన తండ్రి హెచ్డీ దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఎంతో స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో దేవేగౌడ, తర్వాత కేసీఆర్ అద్భుతమన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ త...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానికంగా పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాస రావు)కు ఊహించని సంఘటన ఎదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రావొద్దని కోరుతూ రోడ్డ...
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది. అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కాబోతుందని, రాబోయే కొద...
తాను వైసీపీని వీడనని మాజీ మంత్రి మేకతోటి సుచరిత క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా సుచిరత పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తన భర్త వేరే పార్టీలోకి వెళితే తాను కూడా వెళ్తానంటూ ఆమె చేసిన కామెంట్సే… ఈ ప్రచారానికి కారణమయ్యాయి. దీంతో… తీవ్ర దుమారం రేగాయి. ఈ క్రమంలో ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు వారి ఊహలకి అందిన విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దా...