• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

జగన్ తో పెట్టుకుంటే అయిపోతారు.. డిప్యూటీ సీఎం నారాయణ

సీఎం జగన్ తో పెట్టుకుంటే వాళ్లంతా రాజకీయ సన్యాసం తీసుకున్నారని… ఆయనకు ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవంటూ.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఆయన చిత్తూరు జిల్లాలో గడపగడపకీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు. వైసీపీలో ఉంటూనే.. జగన్ కి కొందరు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కి ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. అలా ద్రో...

February 2, 2023 / 10:50 PM IST

కర్ణాటక ఎన్నికల బరిలో గాలి జనార్థన్ భార్య..!

గాలి జనార్థన్ రెడ్డి… మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే… ఈసారి ఆయన తన భార్యను కూడా రంగంలోకి దించుతున్నారు. గతంలో బీజేపీతో కలిసి నడిచిన ఆ తర్వాత… ఆ పార్టీతో విబేధించి  కల్యాణ రాజ్యప్రగతి పక్ష పేరిట కొత్త పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఆయన పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. గాలి జనార్దనరెడ్డి బళ్లారి, కొప్పళ జిల్లాల్లో అన్ని చోట్లా పోటీ చ...

February 2, 2023 / 11:09 PM IST

ఆ అవసరం జగన్ కు లేదు… కోటంరెడ్డి పై కొడాలి నాని

తన ఫోన్ ని ట్యాప్ చేశారంటూ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్  రెడ్డి….. సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. కాగా.. కోటం రెడ్డి ఆరోపణలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటని అన్నారు. జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్...

February 2, 2023 / 10:26 PM IST

ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం.. నా లోకేషన్ కూడా ట్యాప్ చేశారు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దుమారం రేపుతోంది. దీనిపై కోటంరెడ్డి వర్సెస్ మంత్రులు/ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇప్పుడు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వంతు వచ్చింది. సీఎం జగన్ తీరును ఏకీపారేశారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ ప్రభుత్వం మానేయాలని సూచించారు. ఫోన్ ట్యాప్ చేయడం పెద్ద నేరం అని చెప్పారు. గతంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. తన లోకేషన్ కూడా ట్యాపింగ్ చేశా...

February 2, 2023 / 09:58 PM IST

రేపటినుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ స్పీచ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగింస్తారు. రెండేళ్ల తర్వాత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుంది. గతేడాది బడ్జెట్ సమావేశాల్లో సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ ప్రసంగించలేదు. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం వద్దని ప్రభుత్వం భావించింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రా...

February 2, 2023 / 09:44 PM IST

టీడీపీ, వైసీపీతో పొత్తు లేదు.. జనసేనతో ఉండే ఛాన్స్

పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. వైసీపీతో కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. జనసేనతో ఛాన్స్ ఉందని సంకేతాలు ఇచ్చారు. జనంతో వస్తేనే కలిసి బరిలోకి దిగుతామని చెప్పారు. కలిసి పోటీ చేసే అంశంపై సోము వీర్రాజు క్లారిటీతో ఉన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం పూటకో మాట మాట్లాడుతున్నారు. కలిసి పోటీ చేస్తాం అని ఒకసార...

February 2, 2023 / 09:14 PM IST

నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి: సజ్జల

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హీటెక్కిస్తున్నాయి. కోటంరెడ్డికి వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఆదాల పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తనను ఇంచార్జీగా నియమించడంపై ఆదాల స...

February 2, 2023 / 07:51 PM IST

ఏప్రిల్ 14న సచివాలయం ప్రారంభించాలని కేఏ పాల్ పిటిషన్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సచివాలయ ప్రారంభోత్సవ తేదీ గురించి అభ్యంతరం తెలిపారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆయన జయంతి రోజున ప్రారంభించాలని కోరారు. సీఎం కేసీఆర్ జన్మదినం అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించడం సరికాదన్నారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సీఎం ఆఫీసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను చేర్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభిస్తున్...

February 2, 2023 / 06:36 PM IST

తూచ్ ysrtpలో చేరడం లేదు.. షర్మిల ప్రకటన తర్వాత పొంగులేటి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత రావడం లేదు. తొలుత బీజేపీలో చేరతారని వినిపించింది. తర్వాత వైఎస్ఆర్ టీపీ అని ప్రచారం జరిగింది. తర్వాత ఆ పార్టీ అధినేత షర్మిలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన చేరిక ఖాయం అనిపించింది. దానిని షర్మిల కూడా ధృవీకరించారు. ఇంతలోనే పొంగులేటి మాట మార్చారు. తూచ్.. అనేశారు. అవును షర్మిల పార్టీలో చేరుతున్నారనే...

February 2, 2023 / 06:05 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ సీఎం పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన రెండో చార్జ్ షీట్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. అందులో మొత్తం 17 మందిపై అభియోగాలను ఈడీ మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా ఈడీ అందులో నమోదు చేసింది. అదేవిధంగా అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రా...

February 2, 2023 / 05:59 PM IST

యువగళం ఆగదు, వారాహి ఆగదు.. జగన్ నిరక్షరాస్యుడు

నారా లోశేక్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా వెహికిల్ తీసుకొచ్చారని చెబుతున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం జరిగింది. నారా లోకేశ్ ఓ పోలీస్ ఉన్నతాధికారితో మాట్లాడారు. తన వాహనం ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారు. మాట్లాడకూడదా..? చెప్పొద్దా అని మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరక...

February 2, 2023 / 06:16 PM IST

భూపాలపల్లిలో ఈసారి గెలిచెదెవరు?

  తెలంగాణలో త్వరలో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2018లో ఏర్పాటైన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అంశంపై డిసెంబర్ లోపే నోటిఫికేన్ వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి ఎవరెవరు పోటీ చేయనున్నారు? ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది ? ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యల గురించి ఇప్పుడు...

February 2, 2023 / 04:42 PM IST

డిసెంబర్ 25వ తేదీన చంద్రబాబుతో కోటంరెడ్డి భేటీ: పేర్ని నాని

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. శ్రీధర్ రెడ్డి ఆరోపణలకు వైసీపీ నేతలు/ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. కోటంరెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. డిసెంబర్ 25వ తేదీన చంద్రబాబును కలిశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. సీఎం జగన్ అందరినీ నమ్ముతారని చెప్పారు....

February 2, 2023 / 03:45 PM IST

హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి రేపు మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గతంలో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గ...

February 2, 2023 / 02:47 PM IST

సీఎం కేసీఆర్ కు షర్మిల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఏమిటో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఊహించని కానుక పంపారు. ఆమె రాజకీయపరంగానే గిఫ్ట్ పంపింది. ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనతో కలిసి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రావాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపించింది. ప్యాక్ చేసిన బూట్లను ప్రగతిభవన్ కు పంపిస్తున్నట్లు షర్మిల తెలిపారు. అప్పుడైనా ప్రజల కష్టాలు తెలుస్తాయని పేర్కొన్నా...

February 2, 2023 / 02:06 PM IST