• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

రేపటినుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ స్పీచ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగింస్తారు. రెండేళ్ల తర్వాత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుంది. గతేడాది బడ్జెట్ సమావేశాల్లో సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ ప్రసంగించలేదు. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం వద్దని ప్రభుత్వం భావించింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రా...

February 2, 2023 / 09:44 PM IST

టీడీపీ, వైసీపీతో పొత్తు లేదు.. జనసేనతో ఉండే ఛాన్స్

పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. వైసీపీతో కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. జనసేనతో ఛాన్స్ ఉందని సంకేతాలు ఇచ్చారు. జనంతో వస్తేనే కలిసి బరిలోకి దిగుతామని చెప్పారు. కలిసి పోటీ చేసే అంశంపై సోము వీర్రాజు క్లారిటీతో ఉన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం పూటకో మాట మాట్లాడుతున్నారు. కలిసి పోటీ చేస్తాం అని ఒకసార...

February 2, 2023 / 09:14 PM IST

నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి: సజ్జల

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హీటెక్కిస్తున్నాయి. కోటంరెడ్డికి వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఆదాల పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తనను ఇంచార్జీగా నియమించడంపై ఆదాల స...

February 2, 2023 / 07:51 PM IST

ఏప్రిల్ 14న సచివాలయం ప్రారంభించాలని కేఏ పాల్ పిటిషన్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సచివాలయ ప్రారంభోత్సవ తేదీ గురించి అభ్యంతరం తెలిపారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆయన జయంతి రోజున ప్రారంభించాలని కోరారు. సీఎం కేసీఆర్ జన్మదినం అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించడం సరికాదన్నారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సీఎం ఆఫీసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను చేర్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సచివాలయాన్ని ప్రారంభిస్తున్...

February 2, 2023 / 06:36 PM IST

తూచ్ ysrtpలో చేరడం లేదు.. షర్మిల ప్రకటన తర్వాత పొంగులేటి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత రావడం లేదు. తొలుత బీజేపీలో చేరతారని వినిపించింది. తర్వాత వైఎస్ఆర్ టీపీ అని ప్రచారం జరిగింది. తర్వాత ఆ పార్టీ అధినేత షర్మిలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన చేరిక ఖాయం అనిపించింది. దానిని షర్మిల కూడా ధృవీకరించారు. ఇంతలోనే పొంగులేటి మాట మార్చారు. తూచ్.. అనేశారు. అవును షర్మిల పార్టీలో చేరుతున్నారనే...

February 2, 2023 / 06:05 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ సీఎం పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన రెండో చార్జ్ షీట్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. అందులో మొత్తం 17 మందిపై అభియోగాలను ఈడీ మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా ఈడీ అందులో నమోదు చేసింది. అదేవిధంగా అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రా...

February 2, 2023 / 05:59 PM IST

యువగళం ఆగదు, వారాహి ఆగదు.. జగన్ నిరక్షరాస్యుడు

నారా లోశేక్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా వెహికిల్ తీసుకొచ్చారని చెబుతున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం జరిగింది. నారా లోకేశ్ ఓ పోలీస్ ఉన్నతాధికారితో మాట్లాడారు. తన వాహనం ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారు. మాట్లాడకూడదా..? చెప్పొద్దా అని మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరక...

February 2, 2023 / 06:16 PM IST

భూపాలపల్లిలో ఈసారి గెలిచెదెవరు?

  తెలంగాణలో త్వరలో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2018లో ఏర్పాటైన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అంశంపై డిసెంబర్ లోపే నోటిఫికేన్ వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఈసారి ఎవరెవరు పోటీ చేయనున్నారు? ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది ? ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యల గురించి ఇప్పుడు...

February 2, 2023 / 04:42 PM IST

డిసెంబర్ 25వ తేదీన చంద్రబాబుతో కోటంరెడ్డి భేటీ: పేర్ని నాని

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. శ్రీధర్ రెడ్డి ఆరోపణలకు వైసీపీ నేతలు/ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. కోటంరెడ్డి టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. డిసెంబర్ 25వ తేదీన చంద్రబాబును కలిశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. సీఎం జగన్ అందరినీ నమ్ముతారని చెప్పారు....

February 2, 2023 / 03:45 PM IST

హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి రేపు మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గతంలో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గ...

February 2, 2023 / 02:47 PM IST

సీఎం కేసీఆర్ కు షర్మిల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఏమిటో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఊహించని కానుక పంపారు. ఆమె రాజకీయపరంగానే గిఫ్ట్ పంపింది. ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనతో కలిసి ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రావాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపించింది. ప్యాక్ చేసిన బూట్లను ప్రగతిభవన్ కు పంపిస్తున్నట్లు షర్మిల తెలిపారు. అప్పుడైనా ప్రజల కష్టాలు తెలుస్తాయని పేర్కొన్నా...

February 2, 2023 / 02:06 PM IST

పార్లమెంట్‌ కు ‘అదానీ’ సెగ.. సభలో రచ్చరచ్చ

అదానీ గ్రూప్‌ పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారం సెగ పార్లమెంట్ కు తగిలింది. ఆ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. అదానీ గ్రూపుపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చర్చించాల్సిందేనంటూ విపక్షాలు సభలో పట్టుబట్టాయి. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో ప్రారంభమైన కొద...

February 2, 2023 / 12:59 PM IST

ఫోన్ ట్యాపింగ్ పై కదిలిన ప్రభుత్వం.. రంగంలోకి ఇంటలిజెన్స్

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కల్లోలం రేపింది. వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇరుకున పడింది. వారి వ్యాఖ్యలు సొంత పార్టీలోనే అలజడి రేపింది. ఈ ఆరోపణలు పార్టీకి చేటు చేస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపైన చర్చించిన...

February 2, 2023 / 12:06 PM IST

హుజురాబాద్ నుండి నేనే, కేటీఆర్ అదే చెప్పారు: కౌశిక్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర సమితి(BRS) అభ్యర్థిని తానేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని మంగళవారం చెప్పారని గుర్తు చేశారు. కౌశిక్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయాడు. 2021 జూలైలో ఆ పార్టీకి రాజీనామా చేసి, అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 2020లో జరిగి...

February 2, 2023 / 11:39 AM IST

ఒక్కొక్కరిని కాదు… పవన్ ఆహాకు సర్వర్ క్రాష్ సమస్య ఉండదట

బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా… అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ప్రోమోలు అన్నీ కూడా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనేవిధంగా అదరగొట్టాయి. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సర్వర్ క్రాష్ సమస్యను ఎదుర్కొంది. పవన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆహా టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న...

February 2, 2023 / 12:08 PM IST