• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ అదుర్స్, పవన్ కు నా మద్దతు: బాబీ

గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...

February 4, 2023 / 07:59 PM IST

ఎన్టీఆర్‌ మృతిపై విచారణకు కొడాలి నాని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా కొడాలి నాని సంచలన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వైసీపీ నేతలు దీటుగా స్పందిస్తున్నారు. లోకేష్ విమర్శలపై స్పందించిన కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నందమూరి తారక రామారావు మృతిపై విచారణ జరిపించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి త...

February 4, 2023 / 07:22 PM IST

రఘునందన్ బిఅర్ఎస్ కు ఓటు వేయాలి: కేటీఆర్

బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక న్యాయవాది అని, న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన బిఅర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచి అన్నారు. రఘునందన్ మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని చెప్పారు. దేశం కడుపు నిమో స్థాయి...

February 4, 2023 / 05:53 PM IST

కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కౌంటర్

  మంత్రి కేటీఆర్(ktr) వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini vaishnaw) స్పందించారు. కేటీఆర్ తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి నిధులు ఇప్పటికే కేటాయించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.4,418 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణలో రూ.29,581 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక...

February 4, 2023 / 05:30 PM IST

‘తెలంగాణలో 9 ఏళ్లైనా రుణమాఫీ అమలు చేయలే’

  అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు(Raghunandan Rao) తెలంగాణలో ఇంకా అనేక హామీలు అధికార ప్రభుత్వం నెరవేర్చలేదని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తైనా కూడా లక్ష రూపాయల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. మరోవైపు తాను ఎమ్మెల్యేగా ఉన్నదుబ్బాక నియోజకవర్గానికి 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఎస్డీఎఫ్ కింద అస్సలే నిధులు మంజూరు చేయలేదని గుర్తు చేశారు. కాన...

February 4, 2023 / 05:33 PM IST

జూ. ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదు: లక్ష్మీపార్వతి

ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రయోజనం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. అతని రాక ఇప్పటికే ఆలస్యం అయినట్లు చెప్పారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వలె ప్రజల్లో అయిదేళ్ళు ఉండాలని చెప్పారు. జూనియర్ అయిదేళ్ళు ప్రజల్లో ఉంటేనే వచ్చేసారి అవకాశం వస్తుంది అన్నారు. ఎన్టీఆర్ కు పగ్గాలు ఇచ్చి ప్రజల్లో కొన్ని ఏళ్లు ఉంటే గానీ అప్పుడు అవకాశం ...

February 4, 2023 / 03:56 PM IST

దేశం చూపు కేసీఆర్ వైపు, మోడీ దుర్మార్గమైన ప్రధాని: కేటీఆర్

ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది మోడీ కాదా అన్నారు. తమ నినాదం రైతు రాజ్యం అని.. వారిది మాత్రం కార్పొరేట్ రాజ్యం అని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ నినాదించారని తెలిపారు. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని మోడీకి సెట...

February 4, 2023 / 02:28 PM IST

వైఎస్ విజయమ్మతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ..

వైఎస్‌ఆర్‌టీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పొంగులేటి విజయమ్మను కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. వైఎస్‌ఆర్‌టీపీ కీలక నేతలతో పొంగులేటి రెండోసారి భేటీ కావడం తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంంది. ఇక పార్టీ మారుతారనే ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అధిష్టానం కూడా ఆయనను పక్కన పెట్టేయడం మనస్థాపానికి గురి చే...

February 4, 2023 / 02:10 PM IST

పాదయాత్రను ఆపాలని లేదు, గైడ్ లైన్స్ పాటించాలి: డిఐజి

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను ఆపే ఉద్దేశ్యం తమకు లేదని, కానీ యాత్ర సమయంలో కచ్చితంగా గైడ్ లైన్స్ పాటించాలని ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ స్పష్టం చేశారు. పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ మేరకే విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్...

February 4, 2023 / 02:06 PM IST

తెలంగాణ మాదిరి రాష్ట్రం ఇవ్వండి: సీఎం సభలో కలకలం

తెలంగాణ మాదిరి మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని విదర్భ ప్రాంతవాసులు డిమాండ్ చేశారు. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సభలో నినాదాలు చేశారు. సీఎం మాట్లాడుతుండగానే మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు. వారి నిరసనతో సభలో కలకలం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: 100 రోజులు పూర్తి.. ప్రధా...

February 4, 2023 / 01:42 PM IST

కేటీఆర్ వర్సెస్ అక్బరుద్దీన్: సభలో కేసీఆర్ లేరనడంతో డైలాగ్ వార్

అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరిగింది. హామీలు ఇస్తారు అమలు చేయరని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ అన్నారు. దీనిపై మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ అనే సంగతి తెలిసిందే. అక్బరుద్దీన్ దూకుడుగా ఉంటారు. గతంలో పలు సందర్భాల్లో ఇలానే సభలో మాట్లాడారు. ఈ రోజు అలా మాట్లాడగా.. మంత్రి కేటీఆర్ స్పందించారు. సభ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ లేకుంటే ఏంటీ...

February 4, 2023 / 01:33 PM IST

రుణమాఫీ కాలే, దళితులకు మోసం: సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ

సీఎం కేసీఆర్‌పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తదితర అంశాలను లేఖలో ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. గత నాలుగేళ్లలో రెండు విడతలు కలిపి రూ.3,881 కోట్లు రుణమాఫీ...

February 4, 2023 / 01:09 PM IST

సజ్జల.. నీ తాటాకు చప్పుళ్లకు అదర, బెదర: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

బోరుగడ్డ అనిల్ ఫోన్ బెదిరింపు గురించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఏ ఫోన్ కాల్ అయినా తనకు ఎత్తడం అలవాటు అని చెప్పారు. మీటింగ్‌లో ఉన్నా, స్నానం చేసేప్పుడు వచ్చినా కాల్స్‌కు తిరిగి ఫోన్ చేస్తానని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో సమస్యను చెబుతారు. కరెంట్ లేదని, చెత్త గురించి, పందులు, కుక్కలపై ఫిర్యాదు చేస్తుంటారని వివరించారు. పరిష్కరించే సమస్యను తన పీఏ సుబ్బన్నకు చెబుతా...

February 4, 2023 / 12:22 PM IST

ఐదింటిలో ఒక్కటే! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్

అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని ఫలితం దక్కింది. ఖాళీగా ఉన్న 5 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే స్థానం దక్కించుకోగా.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా.. ప్రతిపక్ష కూటమి మూడింటిని చేజిక్కించుకుంది. దీంతో మహారాష్ట్రలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు స్థానాలు ఖాతాలో వేసుకున్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సత్తా చాటింది. నాగ్ పూర్, ఔరంగాబాద్, అమరావతి స్...

February 4, 2023 / 12:11 PM IST

వైఎస్ విగ్రహాం ఏర్పాటును అడ్డుకోలేదా? కోటంరెడ్డి నిప్పులు

మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ ఫ్యామిలీకి తానే వీర విధేయుడినని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. జగన్ నీటి బొట్టు అని ఓదార్పు యాత్ర సమయంలో అనలేదా అని ప్రశ్నించారు. కాకాణి సొంత గ్రామంలో వైఎస్ విగ్రహాం ఏర్పాటు చేసే సమయంలో అడ్డుకోలేదా అని నిలదీశారు. తనకు కాకాణితో బంధం, బంధుత్వం, అనుబంధం, స్నేహం ఉందన్నారు. కాకాణి బావా...

February 4, 2023 / 01:52 PM IST