• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

చెప్పేవి గొప్పలు.. చేసేవీ శూన్యం: బడ్జెట్ కు ఈటల కొత్త భాష్యం

తెలంగాణ ప్రభుత్వ తీరు చెప్పేవి గొప్పలు.. చేసేవి శూన్యం మాదిరి ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. 78 నుంచి 80 శాతం నిదులు ఖర్చు చేయలేదని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: బాహుబలి బడ్జెట్.. ఏ...

February 6, 2023 / 12:59 PM IST

గరం నూనెలో వేయించి ఎట్లుంది అంటే ఎలా: ఈటల

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బాహుబలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో మంత్రి కేటీఆర్ మాట్లాడి అందరినీ ఆకర్షించారు. తాజాగా బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈటల రాజేందర్ ను కలిశారు. చదవండి: బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత? క...

February 6, 2023 / 12:13 PM IST

నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యిందేమో: ఏపీ ఎమ్మెల్సీ

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని, ప్రభుత్వం తమపై నిఘా ఉంచిందని ఆరోపించారు. తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తన ఫోన్ కూడా నిఘాలో ఉందనుకుంటున్నట్లు మాజీ ప్రొటెం స్పీకర్, పీడీఎఫ్ ఎమ్...

February 6, 2023 / 09:22 AM IST

సీఎం జగన్ వలనే వివేకా హత్య కేసు విచారణ ఆలస్యం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆలస్యానికి కారణం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలిపాడు. ఆయన తలచుకుని ఉంటే హత్య కేసు పది రోజుల్లోనే తేలిపోయేదని స్పష్టం చేశాడు. తాను చెప్పిందే జరుగుతోందని.. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. కడప సెంట్రల్ జైల్లో సీబీఐ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో దస్తగిరి మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు క...

February 6, 2023 / 08:44 AM IST

జగన్ నాడు బాదుడే బాదుడు.. నేడు గుంజుడే గుంజుడు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు యామినీ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన మాటలు.. సీఎంగా అతడు చేస్తున్న పరిపాలనను ఉదాహరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ బాదుడే బాదుడు అని విమర్శించాడని.. ఇప్పుడు సీఎంగా జగన్ గుంజుడే గుంజుడు కార్యక్రమం ప్రారంభించాడని ఎద్దేవా చేశారు. చదవండి: ఇవే నా చివరి ఎన్న...

February 6, 2023 / 08:44 AM IST

ఇవే నా చివరి ఎన్నికలు: మాజీ సీఎం సంచలన ప్రకటన

వయసు మీద పడడం.. ప్రస్తుత జుగుప్సకర రాజకీయాలు వంటి వాటితో ఆ సీనియర్ నాయకుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నిలిచి గెలవాలి కానీ.. డబ్బులతో రాజకీయం చేయడం మాజీ ముఖ్యమంత్రికి నచ్చడం లేదు. ప్రస్తుత రాజకీయాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన రాజకీయాలకు త్వరలో గుడ్ బై చెప్పనున్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారి పోటీ చేసి అనంతరం ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమవుతానని ప్రకటించారు. ఆయనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,...

February 6, 2023 / 07:48 AM IST

‘అరేయ్ పాగల్’ అంటూ బాల్క సుమన్ పై కేసీఆర్ చిందులు

యువ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్భాషలాడాడు. సుమన్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిండు సభలో కేసీఆర్ ‘పాగల్’ అంటూ చిందులు తొక్కారు. అది కూడా తెలంగాణలో కాదు మహారాష్ట్రలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ శాసనసభ్యుడిని పట్టుకుని ‘పాగల్’ అనడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంట్లో పనోడి మాదిరి సీఎం కేసీఆర్ ఇంట్లో బాల్క సుమన్ మారాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళిత ...

February 6, 2023 / 07:21 AM IST

పొంగులేటితో భేటీ అయిన నాయకులపై వేటు

ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, మాజీ లోకసభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం పైన పార్టీ అధిష్టానం చర్యలు తీసుకున్నది. పొంగులేటితో భేటీ అయిన 20 మంది వైరా నాయకుల పైన వేటు వేసింది బీఅర్ఎస్ అధిష్టానం. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొరియ రాజశేఖర్, వైరా పురపాలక చైర్మన్ జైపాల్ సహా ఇరవై మందిని పార్టీ నుండి బహిష్కరించింది. పార్టీ అధిష్టానం పైన పొంగులేటి ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్ట...

February 5, 2023 / 10:06 PM IST

జగన్ రెడ్డి ఈ పథకాలను చంపేశాడు: లోకేశ్

  టీడీపీ నేత నారా లోకేశ్(nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా…సైకో పోయి సైకిల్ రావాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. నాడు నేడు అంటూ హడావిడి తప్ప అభివృద్ధి ఏం చేయడం లేదని ఆరోపించారు. గతంలో ప్రజలతో మాట్లాడిన సీఎం ...

February 5, 2023 / 07:58 PM IST

రాష్ట్రపతి పాలన అంటూ కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి తెలంగాణలో రాష్టపతి పాలన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ నెల చివరి నాటికి అసెంబ్లీ రద్దు కావొచ్చునని, రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచనలో ఉందని చెప్పారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశమంతా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని చెప్పారు. బి...

February 5, 2023 / 07:46 PM IST

కన్నీటిపర్యంతమైన కోటంరెడ్డి గన్ మెన్లు

సొంత ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు కేటాయించిన గన్ మెన్లను వెనక్కి పంపించారు. ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిన కారణంగా తానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ కోటంరెడ్డి తనకు గన్ మెన్లు అక్కర్లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆయన గన్ మన్లు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. కోటంరెడ్డిని వదిలి వెళ్లలేక కన్నీటిపర్యంతమయ్యారు. కోటంరెడ్డి కూడా చలించిపోయారు. గన్ మెన్ల...

February 5, 2023 / 06:29 PM IST

వరసిద్ధి వినాయక ఆలయంలో నారా లోకేశ్ ప్రత్యేక పూజలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గానికి చేరుకుంది. నేడు లోకేశ్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. కాణిపాకం ఆలయంలోని అర్చకులు లోకేశ్‌కు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. యువగళం పాదయాత్రలో లోకేశ్‌న...

February 5, 2023 / 05:33 PM IST

కేటీఆర్.. దమ్ముంటే దుబ్బాక రా: రఘునందన్ రావు

ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ పైన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చేసారి దుబ్బాక రావాలని సవాల్ చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏంటి అనేది వచ్చే ఎన్నికల్లో చూపిస్తానాన్నారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 50 కాదని, 119 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు.15 సీట్లు గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ కింద పని చేస్తానని అక్బరుద్దీన్ అనడం సిగ్గుచ...

February 5, 2023 / 05:13 PM IST

24 గంటల కరెంట్ నిరూపిస్తే క్షమాపణ చెప్తా: జీవన్ రెడ్డి

  తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వెల్లడించారు. అలా ఇస్తున్నామని నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. ప్రతి సబ్ స్టేషన్లో కరెంట్ రికార్డులు ఉంటాయని…అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో ఇస్తున్న కరెంట్ రికార్డులపై శ్వేత పత్రం విడుదల చేయ...

February 5, 2023 / 04:47 PM IST

ముషారఫ్ పై శశిథరూర్ ప్రశంసలు, బిజెపి ఆగ్రహం

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యూఏఈలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. పాకిస్థాన్‌కు పదో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి నేపథ్యంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందిస్తూ.. ప్రశంశలు కురిపించారు. ముషారఫ్ ను ప్రశంసించిన కాంగ్ ఎంపీ శశి థరూర్‌ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముషారఫ్ మృతిపై శ...

February 5, 2023 / 04:36 PM IST