టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గానికి చేరుకుంది. నేడు లోకేశ్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. కాణిపాకం ఆలయంలోని అర్చకులు లోకేశ్కు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. యువగళం పాదయాత్రలో లోకేశ్న...
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ పైన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చేసారి దుబ్బాక రావాలని సవాల్ చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏంటి అనేది వచ్చే ఎన్నికల్లో చూపిస్తానాన్నారు. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 50 కాదని, 119 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు.15 సీట్లు గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ కింద పని చేస్తానని అక్బరుద్దీన్ అనడం సిగ్గుచ...
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వెల్లడించారు. అలా ఇస్తున్నామని నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. ప్రతి సబ్ స్టేషన్లో కరెంట్ రికార్డులు ఉంటాయని…అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో ఇస్తున్న కరెంట్ రికార్డులపై శ్వేత పత్రం విడుదల చేయ...
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యూఏఈలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. పాకిస్థాన్కు పదో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి నేపథ్యంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందిస్తూ.. ప్రశంశలు కురిపించారు. ముషారఫ్ ను ప్రశంసించిన కాంగ్ ఎంపీ శశి థరూర్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముషారఫ్ మృతిపై శ...
సీఎం జగన్పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఆర్థికశాఖలో అసలు ఏం జరుగుతోందో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. ఆర్థికశాఖపై పెత్తనం అంతా సీఎం జగన్ దేనని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత, చెల్లించిన వడ్డీ ఎంత? అని యనమల ...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పదో రోజుకు చేరుకుంది. నేడు పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి మంగసముద్రంలో బస చేస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలు క్షేమంగా ఉండేది టీడీపీ పాలనలోనే అన్నారు. జగన్కు ఒక్క ఛాన్సు ఇస్తే రాష్ట్రాన్ని ఏ దుస్థితిలోకి తీసుకొచ్చారో చూస్తూనే ఉన్నామని చెప్పారు. పెన్షన్లు తీసేయడం, మద్య...
నంద్యాల జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. రవి అక్రమాలు చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేయగా.. ఎమ్మెల్యే ధీటుగా స్పందించారు. అక్రమాలకు సంబంధించి ఆధారాలు చూపించాలని కోరారు. తన ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ? అని ప్రశ్నించారు. తాను గౌరవంగా, గర్వంగా ఆస్తులు సంపాదించుకున్నానని శిల్ప రవి వివరించారు. తన ఇల్లు, నంద్యాల ఆస్తులకు సంబ...
తెలంగాణ మంత్రి కేటీఆర్పై షర్మిల విమర్శించారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. చిన్న దొర అంటూ స్టార్ట్ చేశారు. ‘చిన్న దొర కుటుంబ పాలన అంటున్నారు. రాష్ట్రం అంతా ఆయన కుటుంబం అట.. ఎవరి కుటుంబం కోసం పని చేస్తున్నారని అడిగారు. మీ ఇంట్లో మాత్రమే 5 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం గుర్తుచేశారు. రుణం మాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. వారి గోడు ...
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటు లేఖ రాశారు. అమర్ నాథ్ రాజకీయాల్లో బచ్చా అంటూ విరుచుకుపడ్డారు.‘‘డియర్ అమర్ నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ నాశనం చేయకు. అనవసరంగా పవన్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరిచెబుతున్నా’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు...
బీఆర్ఎస్ నేత, ఒడిశా మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రైతుల సమావేశంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జాజ్పూర్ జిల్లాలో శనివారం ఉదయం అతని బైక్ను ట్రక్కు ఢీకొట్టింది. బారుహాన్ సమీపంలో ఖరస్రోటా నదిపై ఉన్న వంతెన మీదుగా అర్జున్ దాస్ వెళ్తున్నారు. అటు వైపు వచ్చిన ట్రక్.. వేగంగా ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అర్జున్ దాస్ను స్థానిక ఆసుపత్రికి తరలించార...
నెల్లూరు పాలిటిక్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్పై ఒంటికాలిపై లేస్తున్నారు. నిన్న కోటంరెడ్డి భద్రతను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. ఇద్దరు గన్ మెన్లను రీ కాల్ చేసింది. దీంతో కోటంరెడ్డి ఈ రోజు మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నలుగురిలో ఇద్దరు గన...
తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్లో మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతారు.ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే అవకాశం ఉంది. రైతుబంధు, రైతు బీమా, దళితబంధుకు కేటాయింపులు కంటిన్యూ అ...
హాథ్ సే హథ్ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైయింది. అదేవిధంగా రేపటి సమావేశంలో నాయకుల పర్యటనలకు సంబంధించిన రూట్ మ్యాప్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ, తెలంగాణ లోని బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తా...
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకీ ప్రత్యేక హొదా వస్తుందని ఏపీ పీసీసీ ఛీప్ గిడుగు రుద్రరాజు తెలిపారు. రాహుల్ ప్రధాని అయిన వెంటనే ఆయన పెట్టే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా పైలు మీదేనని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో చేయి చేయి కలుపుదాం..రాహుల్ గాంధీని బలుపరుద్దాం కార్యక్రమాన్ని ప్రారింభించారు. అనంతరం ఆయన పలు ప్రాంతల్లో పర్యటించారు. కేంద్ర రాష్ట్...
ఢిల్లీ పీఠమే లక్ష్యంగా బీఆర్ఎస్గా నేడు మహారాష్ట్రలోని నాందేండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక్కడి గురుగోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ హాజరుకానున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, న...