అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పై భారీగా అప్పుల భారం మోపుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శల ధాటి పెంచారు. జనసేన సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఏపీలో అప్పులు పెరుగుతుండడంపై మంగళవారం తనదైన శైలిలో పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ కు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చదవండి: అమెర...
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ నేటి నుంచి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ నెల 11 న ఎలక్ట్రిక్ కార్ రేస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఎన్టీఆర్ మార్గ్ లో జరుగగనున్నాయి. దీంతో ఈ రోజు నుంచి 12 వరకు ఎన్టీఆర్ మార్గ్ మూసివేశారు. ఈ మార్గంలో వెళ్లాలనుకునే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అలాగే బస్ రూట్స్ లో కూడా డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ప్ర...
కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తాజాగా సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం లేకుండా చేశారని విమర్మనాస్త్రాలు గుప్పించారు. ఇప్పుడు తన రాజకీయ స్వార్దం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని ఆరోపించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసిఆర్ చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని అన్నారు. జీవనది లాంటి శ్రీరామ్ సాగర్ ను ...
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే నిన్న కేంద్ర హోంత్రి అమిత్ షా బీజేపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోమతి జిల్లాలోని అమర్పూర్లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన మాజీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)తో పొత్తు క...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి ఈసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోనూ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది కూడా వైసీపీ పైర్ బ్రాండ్ కొడాలి నాని ప్రాతి నిధ్యం వహిస్తోన్న గుడివాడ నుంచి బరి దిగబోతున్నట్లు చెప్పారు. మొన్నటి వరుకూ ఉమ్మడి రాష్ట్రమే కదా..తెలుగు రాష్ట్రం లో పోటి చేస్తే తప్పేంటి అన్నారు. ఏపీలో పోటీ చేయాలని తనపై ఒత్తడి వస్తోందని, అందుకే గుడివా...
తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీయేనని, ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 70 – 80 % నిధులు విడుదల కావని అన్నారు. బడ్జెట్ లో చాలా శాఖలకు కోతలు పెట్టారని ఆరోపించారు. నాలుగేళ్లయిన రైతాంగానిక...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల వైసీపీ నేత అలీ మరోసారి స్పందించారు. వచ్చే ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచే తాను పార్టీ తరపున పోటీ చేస్తానని చెప్పారు. అయితే అందకు కండీషన్స్ అప్లై అంటూ పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికలలో పవన్ తో ఢీ కొట్టేందుకు రెడీ అని గతంలోనే తెలిపాడు. కాగా మరోసారి అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్నా […]
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసే పనులు కూడా అలానే ఉన్నాయి. షర్మిల పార్టీలోకి అతను మారే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో… బీఆర్ఎస్ లోని కొందరు పొంగులేటి సన్నిహితులను పార్టీలోకి సస్పెండ్ చేశారు. ఈ విషయమై… తాజాగా ఆయన స్పందించారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ ...
తాము అధికారంలోకి వస్తే… వాలంటీర్లపై ముందు తుపాకీ పేలుస్తాం అంటూ…. ఇటీవల చంద్రబాబు చేసిన కామెంట్స్ కి… మంత్రి ధర్మాన ప్రసాదరావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తుపాకీ పేల్చడానికన్నా ముందే.. మనమే పేలుద్దామంటూ ఆయన వాలంటీర్లకు పిలుపునిచ్చారు. ధర్మాన ప్రసాదరావు… వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం అబివృద్ధికి అత్య...
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బడ్జెట్ లో ప్రభుత్వం రుణ మాఫీ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతేకాదు.. వ్యవసాయ వృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తెలంగాణ వ్యవసాయ వృద్ధి దాదాపు రెండు రెట్లు అధికంగా నమోదు అయ్యింది. దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4శాతం కాగా.. తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు 7.4శాతంగా ఉందన్నారు మంత్రి హరీష్రావు. ప్రజా సంక్షేమమే ధ్యేయ...
హిండెన్ బర్గ్ నివేదికతో గౌతమ్ అదానీ కంపెనీకి లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. అదానీ కంపెనీల అవకతవకలపై విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఈ రోజు ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ నిర్వహించిన బడ్జెట్ ఆజ్తక్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదానీ ఇష్యూలో అశోక్ గెహ్లట్ను విచారించాలని కోరారు. అదానీ కంపెనీలో వ్యవహారం ముంద...
తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుండగా, ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు బయలు దేరారు. కాగా… ఆయన పాదయాత్రకు బయలు దేరుతున్న సందర్భంగా… ఆయనకు కుమార్తె నైనిషా రెడ్డి హారతి ఇచ్చి వీర [&...
త్వరలో తెలంగాణలో 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ త్వరలోనే రానుందన్నారు. యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్ట్స్ హైదరాబాద్ సమ్మిట్2023 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యాపార ప్రముఖులతో కలిసి ఈ మొబిలిటీ వ్యాలీ...
మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మచిలీపట్నంలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించారట. ఈ విషయంపై నిరసన చేపట్టగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్ల విలువగల భూమిని పార్టీ ఆఫీసుకు ఎలా కేటాయిస్తారని ఆందోళనకు దిగారు. ఆ భూమిని మీడియా ప్రతినిధులకు చూపించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో మచ...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గొడవలు బాధాకరం అన్నారు. నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి ఇంఛార్జీ రావడం ఇబ్బందిగా ఫీలవుతున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికకు పట్టుమని ఏడాది కూడా లేదని చెప్పారు. నేతలు కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టడాన్ని స్వాగతించారు. యాత్రలో తాను కూడా పాల్గొంటానని తెల...