• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి 25% ఎక్కువ అప్పులు చేసింది: ఈటల

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు బడ్జెట్ పద్దుపై చర్చ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్డీపీ పరిమితికి మించి 25 శాతం ఎక్కువ అప్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు చెప్పారు. మరోవైపు కేంద్రం మద్దతు ధర కోసం రాష్ట్రానికి రూ.95 వే...

February 8, 2023 / 01:44 PM IST

చాంద్రాయణగుట్టలో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్

హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై నలుగురు యువకులు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ బాలికకు మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారట. మందుల కోసం మెడికల్ షాపునకు ఆ బాలిక వెళ్లింది. అయితే ఓ మహిళ కనిపించి ఎక్కడికి అని అడిగింది. మందుల కోసం అని చెప్పగా తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పడంతో ఆశ పడి వెళ్లింది. సదరు మహిళ ఆ యువకులకు అప్పగించింది. అప్పటికే వారు గంజాయి మత్తులో ఉన్నారు. గదిలో...

February 8, 2023 / 12:59 PM IST

రేవంత్ ని జైల్లో పెట్టాలి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నించారు.దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ తరహా కా...

February 8, 2023 / 12:59 PM IST

అదేం లేదు.. లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన డ్రైవర్‌ను తీసేయలేదు

యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు ఆర్టీసీ డ్రైవర్‌ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫోటో, వీడియోలు ట్రోల్ అయ్యాయి. అయితే అతనిని విధుల నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. షేక్ హ్యాండ్ ఇస్తే జాబ్ నుంచి తీసేస్తారా అని చర్చ జరిగింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. ఆ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తీసివేయలేదని స్పష్టంచేసింది. సోషల్ మీడియాలో ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టింది. వారిని గుర్తించి, చట్ట...

February 8, 2023 / 12:30 PM IST

ప్రగతి భవన్ ని బాంబుతో పేల్చేయాలి.. రేవంత్ రెడ్డి..!

ప్రగతి భవన్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాంబులు పెట్టి..  ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.  రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.  కాగా…. దీనిలో భాగంగా ఆయన ప్రస్తుతం ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సీఎం కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రవేశం...

February 8, 2023 / 11:37 AM IST

ఫోన్ ట్యాపింగ్‌పై అమిత్ షాకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ

ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏపీలో కాక రేపుతోంది. ట్యాపింగ్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విచారణ జరపాలని అందులో హోం మంత్రి అమిత్ షాను కోరారు. ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత అంశాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారని తెలిపారు. తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొన్నారు. ట్యాపింగ్ చేశారని చెబితే వైసీపీ నేతలు/ ఎమ్మెల్యేలు ...

February 8, 2023 / 12:38 PM IST

రాజధాని పై విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్…!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం… అమరావతిని రాజధానిగా ప్రకటించగా… ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా కన్ఫామ్ చేస్తూ… సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన అంశం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఉన్న‌ది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండ‌గా ఇలాంటి...

February 8, 2023 / 11:08 AM IST

ఎల్లుండి చెన్నైకి కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10వ తేదీన చెన్నై వెళ్లనున్నారు. ‘2024 ఎన్నికలు- ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై చర్చలో పాల్గొంటారు. కవితతోపాటు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ హాజరవుతారు. బీఆర్ఎస్ పార్టీ ఎజెండా, దేశాభివృద్దికి కేసీఆర్ ఆలోచనలను కవిత వివరిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి త...

February 8, 2023 / 10:05 AM IST

జగన్ జైలుకెళ్తే మీకే ఛాన్స్, ఏపీకి వెళ్లు: షర్మిలకు కడియం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు రావొచ్చునని, కాబట్టి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ రాష్ట్రానికి వెళ్లాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం హితవు పలికారు. తెలంగాణ బడ్జెట్ పైన షర్మిల మాట్లాడటం బాధాకరమన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆమె పాదయాత్ర చేశారని, కానీ అలాంటి సోదరికి ఆయన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి షర్మిల తనకు జరిగిన...

February 7, 2023 / 09:38 PM IST

బారాషాహీద్ దర్గాకు నిధులు ఇవ్వలే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జనాల్లోకి వెళుతున్నారు. ఈ రోజు నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన వర్గీయులతో అన్ని అంశాలపై మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు వస్తానని చెబితే ఉలిక్కిపడుతున్నారని కామెంట్ చేశారు. తాను చేసిన తప్పేంటి అని అడిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు. నెల్లూరు రూరల్‌లో పథకాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేక...

February 7, 2023 / 09:35 PM IST

అదానీ ప్రభావం బ్యాంకుల మీద అంతగా ఉండదు: రేటింగ్ ఏజెన్సీలు

హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో హిండెన్ బర్గ్ విశ్వసనీయత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు మరో విషయాన్ని వెల్లడించాయి. అదానీ గ్రూప్‌కు రుణాల...

February 7, 2023 / 09:09 PM IST

అదానీ.. గురించి మీ నేతను అడగాల్సింది: రాహుల్‌కు బీజేపీ

అదానీ ఎదుగుదలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని, ఆయన కోసం నిబంధనలు కూడా మార్చారని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అదానీ వ్యవహారం గత కొద్దిరోజులుగా హాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ అంశంపై సభలో మాట్లాడారు. మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే తక్కువకాలంలో ప్రపంచ కుబేరుడయ్యాడని ఆరోపించాడు. దీనిపై బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ ఘాటుగా ...

February 7, 2023 / 08:55 PM IST

జనసేనతో కలిసి పోటీ.. టీడీపీకి దూరం: సోము వీర్రాజు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ముఖ్య నేతలు మాత్రం పాదయాత్ర బాట పట్టారు. బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తామని అంటోంది. ఇటు టీడీపీతో కూడా జనసేన సఖ్యంగానే ఉంటుంది. దీంతో ఏ ఏ పార్టీ కలిసి పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత లేదు. ఇదే విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జనసేనతో కలిసి పోటీ చేస్తామని అంటున్నారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. కర్నూలు జిల్లా ఎ...

February 7, 2023 / 07:46 PM IST

కేటీఆర్ కి ఎమ్మెల్యే రఘునందన్ సవాలు..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కి  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ఇవ్వడం లేదంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తాను చేయాల్సిన పనులను చేయకుండా కేంద్రంపై తరచూ విమర్వలు చేస్తోందని మండిపడ్డారు. ఐటీఐఆర్ పై బహిరంగ చర్చకు రావాలంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఐటీఐఆర్ ను 2 విడతల...

February 7, 2023 / 07:11 PM IST

పార్లమెంటరీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న మోదీ..!

బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించి వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. కాగా… ఈ ఘటన పట్ల ఆయన  భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా 2001లో గుజరాత్ లో జరిగిన భూకంపాన్ని తలుచుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివ...

February 7, 2023 / 07:07 PM IST