హైదరాబాద్ లోని పాతబస్తీ మాత్రం ఆ పార్టీకి కంచుకోట లాంటింది. అక్కడి ఏడు స్థానాల్లో గాలిపటమే ఎగురుతుంది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా ఓవైసీదే. అక్కడ దశాబ్దాలుగా ఇదే ఫలితం కనిపిస్తున్నది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యత చాటేలా ఈ సభ ఉండేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక వేస్తుంది. దేశానికి ఒక కొత్త కూటమి ఉందని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం ఉండనుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే తొలి బహిరంగ సభ ఇదే కానుండడం విశేషం.
ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా పోరాడేందుకు టీడీపీ నేత నారా లోకేష్ యువగళం(Nara Lokesh Yuvagalam) పేరు పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంసిరెడ్డిపల్లెలో నారా లోకేష్(Nara Lokesh)ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
అలా వెళ్లి ఇలా కలిసొచ్చేలోపు ఈ వార్తలు రావడంపై జగ్గారెడ్డి స్పందించారు. అరె నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిశానని, దానిలో తప్పేముంది? అని జగ్గారెడ్డి ఎదురు ప్రశ్నించారు. పార్టీ మారుతున్న విషయాన్ని మాత్రం ఖండించకపోవడం గమనార్హం. ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పు లేదా అని పరోక్షంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారాన్ని లేవనెత్తారు.
జగన్ ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లిందంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.ఒక వైపు జగన్.. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని.. తాను కూడా విశాఖ కు మారిపోతానని ప్రకటించారు.
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండగ అని, ప్రతిపక్షాలు విసిరే బురదలోనూ కమలం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు.
సింగరేణిని ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం కుట్రను తాము భగ్నం చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇప్పటికే బొగ్గు గనుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖ రాసినట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో(telugu states) మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. అందేంటీ అనుకుంటున్నారా. అవును రెండు రాష్ట్రాల్లోని 15 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేదుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 9 స్థానాలతోపాటు ఖాళీ కానున్న 6 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్(MLC elections Schedule 2023) ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవ...
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పైన ప్రకాశ్ రాజ్ విషం కక్కాడు. అదో చెత్త... ఈ సినిమా నిర్మాణం సిగ్గులేనితనమని తన ఆక్రోషాన్ని వెళ్లగక్కాడు. ఈ సినిమాపై ఇంటర్నేషనల్ జ్యూరీ ఉమ్మేసిందంటూ తన అసహనాన్ని వెళ్లగక్కాడు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రామశివారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అని, తనకు మేలు జరిగేలా ఆయన మాట్లాడించారని ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల తర్వాత ఏపీలో మరిన్ని చాలా చిత్రాలు, విచిత్రాలు చూస్తారన్నారు.
దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను క్రమంగా అదుపులోకి తీసుకుంటూ మరికొంత మందిని అరెస్టు చేస్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 8న) ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కాసేపటికే గౌత...
ముఖ్యమంత్రి జగన్ పాలనా ప్రభావం వచ్చే పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడనికి కేవలం పదేళ్లు చాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి, 2015లో నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసిందని, చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం నిర్మాణం కోసం రూ.2500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది.
Chandrababu Naidu Shocking Comments on AP Elections. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని స్పస్టం చేశారు. ఏ క్షణంలో అయినా సీఎం వైఎస్ జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణుల...