తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో (telangana budget session) అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. వివిధ అంశాలపై వాడీ వేడిగా డిస్కషన్ జరగుతుంది. కొన్ని సందర్భాల్లో సభలో నవ్వులు కూడా పూయిస్తోంది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు (bhatti vikramarka) మంత్రి కేటీఆర్ (minister ktr) ఇచ్చారు. ఆ కౌంటర్తో సభలో ఉన్న సభ్యులను ఒక్కసారిగా నవ్వించింది.
ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలు పక్కన పడేసి మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ముందే అభివృద్ధిలో వెనుకబడిన గోషామహల్ పై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యాడు.
రాజా సింగ్ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతర వర్గాలను కించపరుస్తూ, దూషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ద్వారా ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. దీనికి ప్రభుత్వం స్పందించి అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఒక ఎమ్మెల్యేపై పీడీ చట్టం ప్రయోగించడం బహుశా దేశంలో మొదటిసారి కావొచ్చు.
Janasena Party : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు.... జనసేనలో చేరబోతున్నారా..? అవుననే ప్రచారమే జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రచారం ఊపందుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. జనసేన పార్టీ ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో కనిపించడమే దీనికి కారణం కావడం గమనార్హం.
మూడీస్ మరో షాక్ ఇచ్చింది.. అదానీకి. ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీలకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్.. ఈ నాలుగు కంపెనీల రేటింగ్ ను స్థిరత్వం నుండి నెగెటివ్ కు మార్చింది
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో అధికారులు స్పీడు పెంచారు. వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ YSRCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
తెలంగాణలో విద్యుత్ కోతల నేపథ్యంలో మరోసారి బషీర్ బాగ్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమక్షంలో వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కాం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
అవినీతి (Corruption) గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ నోళ్లను డెటాల్ (Dettol) తో శుభ్రం చేసుకోండి భయ్యా. ఒకవేళ అలా చేసినా మీ నోళ్లు శుభ్రం కావు’ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ (Union Budget)ను నిర్మలా ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
సీఎం కేసీఆర్, కేటీఆర్ పై మరోసారి పొగిడిందే పొగిడాడు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) స్థాపనతో కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతాడని, ఇక కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని జోష్యం చెప్పాడు. రాముడు అంటే రామారావు.. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామజ్యం అనేది విన్నాం.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం.
MLA Roja : లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్ల వర్షం కురిపించారు. ఆయన పాదయాత్రతో జబర్దస్త్ షోకి పోటీ చేస్తున్నాడంటూ కామెంట్ చేశారు. లోకేష్ పాదయాత్ర.. రోజు రోజు జోకేష్ పాదయాత్రలా సాగుతూ జబర్దస్త్ కి పోటీగా నిలబడుతోందని ఎద్దేవా చేశారు.
పార్టీలో చీలిక రాకుండా జగన్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు అతి విశ్వాసంతో ఉన్నారు. 175కు 175 స్థానాలు గెలువాలని సాధ్యం కాని లక్ష్యాన్ని పెట్టుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తే మొదటికే మోసానికి వస్తుందని జగన్ రంగంలోకి దిగారు.
రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీలో జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యామ్నాయ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు పలికారు.