మూడీస్ మరో షాక్ ఇచ్చింది.. అదానీకి. ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీలకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్.. ఈ నాలుగు కంపెనీల రేటింగ్ ను స్థిరత్వం నుండి నెగెటివ్ కు మార్చింది
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో అధికారులు స్పీడు పెంచారు. వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ YSRCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో తెరపైకి వచ్చిన మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను (Visaka) నిర్ణయించారు.
తెలుగుదేశం (Telugudesam) జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అనే పుస్తకాన్ని శుక్రవారం విడుదల చేసింది.
తెలంగాణలో విద్యుత్ కోతల నేపథ్యంలో మరోసారి బషీర్ బాగ్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమక్షంలో వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కాం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
తొమ్మిది ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారని, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే నిర్ణయం ఆయనకు వదిలేయాలి అన్నారు కన్నా.
అవినీతి (Corruption) గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ నోళ్లను డెటాల్ (Dettol) తో శుభ్రం చేసుకోండి భయ్యా. ఒకవేళ అలా చేసినా మీ నోళ్లు శుభ్రం కావు’ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ (Union Budget)ను నిర్మలా ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
సీఎం కేసీఆర్, కేటీఆర్ పై మరోసారి పొగిడిందే పొగిడాడు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) స్థాపనతో కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతాడని, ఇక కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని జోష్యం చెప్పాడు. రాముడు అంటే రామారావు.. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామజ్యం అనేది విన్నాం.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం.
MLA Roja : లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్ల వర్షం కురిపించారు. ఆయన పాదయాత్రతో జబర్దస్త్ షోకి పోటీ చేస్తున్నాడంటూ కామెంట్ చేశారు. లోకేష్ పాదయాత్ర.. రోజు రోజు జోకేష్ పాదయాత్రలా సాగుతూ జబర్దస్త్ కి పోటీగా నిలబడుతోందని ఎద్దేవా చేశారు.
పార్టీలో చీలిక రాకుండా జగన్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు అతి విశ్వాసంతో ఉన్నారు. 175కు 175 స్థానాలు గెలువాలని సాధ్యం కాని లక్ష్యాన్ని పెట్టుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తే మొదటికే మోసానికి వస్తుందని జగన్ రంగంలోకి దిగారు.
రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీలో జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యామ్నాయ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను విమర్శించే వారు రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు పలికారు.
CM Ashok Gehlot రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో అభాసుపాలయ్యారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అనుకోని పొరపాటు జరిగింది. ఈ ఏడాది చదవాల్సిన బడ్జెట్ కు బదులు గత ఏడాది బడ్జెట్ చదివారు.
Bandi Sanjay : తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే... సచివాలయం డోమ్స్ కూలగొడతామని ఆయన పేర్కొన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే... కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మార్పులు చేస్తామని ప్రకటించారు.
Pocharam Srinivas Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నేడు 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాగా..ఆయన తన బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మృతివార్త తెలిసి స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య మిత్రుడిని తలుచుకుంటూ పుట్టిన రోజు నాడే పోచారం క...
కొత్తగా జే ట్యాక్స్ (J Tax) అనే వాటికి భయపడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని వ్యాపారులు తెలిపారు. కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగ యువత హైదరాబాద్ (Hyderabad), బెంగళూరుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.