జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలు, అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం జరిగిన పరిణామాలపై ‘జగనాసుర రక్తచరిత్ర’ పేరిట పుస్తకం తీసుకువచ్చింది. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే దానిపై సవివరంగా పుస్తకం రూపొందించినట్లు తెలిపారు.
కర్ణాటక (Karnataka) కమలంలో ఎన్నికల పోరు జోరుందుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections)ఏప్రిల్ చివారి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ జరిగే అవకాశలు అధికంగా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది
పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) సంబంధించి గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల సమస్యలు వచ్చాయని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) శుక్రవారం ఆరోపించారు. ఆ కారణంగానే ఆలస్యమవుతోందన్నారు.
Revanth Reddy : ప్రగతి భవన్ పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్... డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాగా... దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన గులాబీ నేతలకు కౌంటర్ గా ఆయన కూడా డీజీపీకి కంప్లయింట్ చేశారు.
నారా లోకేష్ అతి కష్టంగా పాదయాత్ర చేయడం చూస్తుంటే తనకు చాలా బాధ వేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ కు (Hyderabad) రానున్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ (Police Academy) లో జరిగే ఐపీఎస్ పాసింగ్ ఓట్ పరేడ్ లో పాల్గొన్నందుకు భాగ్యనగరాన్నికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో రాత్రి 10:15 గంటలకు
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) వద్దకు వెళ్లింది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి.
వచ్చే వారం ఎన్నికలు జరిగే త్రిపుర మేనిఫెస్టోను గురువారం పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో కలిసి విడుదల చేశారు. పేదలకు 5 రూపాయలకే మీల్స్, విద్యార్థినులకు బైక్స్ వంటి ఎన్నో హామీలను ఇచ్చింది. రూ.5 మీల్స్ను రోజుకు మూడుసార్లు ఏర్పాటు చేయనున్నట్లు నడ్డా చెప్పారు.
కేటీఆర్ (KTR) అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) పేరు ఎత్తకుండా సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ తెలంగాణ అధినేత ధీటుగా స్పందించారు. పరస్పర ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె ఆగడాలు పెరిగిపోయాయని సమాచారం. పలుమార్లు అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు జరిగాయి. ఆమె తన తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో నగరి ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంది.
హైదరాబాద్ లోని పాతబస్తీ మాత్రం ఆ పార్టీకి కంచుకోట లాంటింది. అక్కడి ఏడు స్థానాల్లో గాలిపటమే ఎగురుతుంది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా ఓవైసీదే. అక్కడ దశాబ్దాలుగా ఇదే ఫలితం కనిపిస్తున్నది. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యత చాటేలా ఈ సభ ఉండేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక వేస్తుంది. దేశానికి ఒక కొత్త కూటమి ఉందని చాటి చెప్పేలా ఈ కార్యక్రమం ఉండనుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే తొలి బహిరంగ సభ ఇదే కానుండడం విశేషం.
మభ్య పెట్టడంలో దిట్ట, దోచుకోవడంలో అనకొండ. ఏం ఒరగబెట్టడానికి విశాఖ వెళ్తున్నాడు జగన్? ఇప్పటికే రూ.45 వేల కోట్లు దోచుకుని, గంజాయి రాజధానిగా విశాఖను మార్చారు. పోలవరాన్ని నిర్వీర్యం చేసి గోదావరిలో ముంచేశారు. రుషికొండకు బోడిగుండు కొట్టించిన ఘనుడు జగన్. ప్రజాక్షేత్రంలో జగన్ రెడ్డిని దోషిగా నిలబెట్టి తీరుతాం
ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా పోరాడేందుకు టీడీపీ నేత నారా లోకేష్ యువగళం(Nara Lokesh Yuvagalam) పేరు పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంసిరెడ్డిపల్లెలో నారా లోకేష్(Nara Lokesh)ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.