భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ అసత్య ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను చర్చకు సిద్ధమని ఎక్కడకు రావాలో కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని చర్చకు రావాలని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయనని ప్రధాని చెప్పారని, దీనిపై కేసీఆర్ ప్రమాణం చేస్తారా అని సంజయ్ ప్రశ్నించాడు. అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని, 11 నుంచి 5వ స్థానానికి భారత్ చేరుకుందని తెలిపాడు. శాసనసభ సమావేశాలు రాజకీయ సభగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అతన్ని అభినందించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక( Dubbaka) నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్రమైన కన్య్పూజన్ నెలకొని ఉన్నది. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్న(Cherukusrinivas Reddy) చెరుకుశ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఆత్మగౌరవ పేరుతో పిబ్రవరి 1 నుంచి ఊరూరు తిరుగుతున్నారు. మరో కాంగ్రెస్ నాయకుడుశ్రావణ్ కుమార్ రెడ్డి (Jodoyatra) జోడోయాత్ర పేరుతో అక్కడక్కడ తిరుగుతున్నారు. వీళ్...
ys sharmila:రాష్ట్రంలో దివాళా దిశగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) అన్నారు. జనగామ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. విద్యుత్ (power) మిగులు రాష్ట్రం అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సర్ ప్లస్ స్టేట్ అయితే 50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఇందుకు సీఎం కేసీఆర్ (kcr) మిస్ మేనెజ్ మెంట్ కారణం అని మండిపడ్...
తన యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. తనదైన శైలిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మధ్యలో తన మామ బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం. భవనం పైన డోమ్ ను కూల్చివేశామని వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పైన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం పుంజుకుంది. అరెస్ట్ చేసిన మాగుంట రాఘవరెడ్డిని (magunta raghava reddy) కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (cbi court) ఉత్తర్వులు జారీ చేసింది. రాఘవరెడ్డిని 10 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతించింది.
Minister Amarnath : హైదరాబాద్ నగరంలో ఫార్ములా కారు రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కారు రేసింగ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నగరానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఏపీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు
JC Prabhakar reddy : జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇంతకీ మ్యాటరేంటంటే... అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా జేసీ ఆందోళన చేపట్టారు
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండారు ప్రకాశ్ (Bandaru Prakash) ముదిరాజ్ పేరును బీఆర్ఎస్( Brs) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (Cmkcr) ఖరారు చేశారు.
Kishan Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న నేతలకు కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఆయన విమర్శించారు