ys sharmila:రాష్ట్రంలో దివాళా దిశగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) అన్నారు. జనగామ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. విద్యుత్ (power) మిగులు రాష్ట్రం అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సర్ ప్లస్ స్టేట్ అయితే 50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఇందుకు సీఎం కేసీఆర్ (kcr) మిస్ మేనెజ్ మెంట్ కారణం అని మండిపడ్...
తన యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. తనదైన శైలిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మధ్యలో తన మామ బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం. భవనం పైన డోమ్ ను కూల్చివేశామని వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పైన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ జగనాసురా పుస్తకం పైన పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి పైన విషపు రాతలు రాసిన బుక్ కు ఆ పేరు పెట్టారని విమర్శించారు.
యాదగిరిగుట్ట నుండి తిరుపతి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో పదిహేను మంది గాయపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం పుంజుకుంది. అరెస్ట్ చేసిన మాగుంట రాఘవరెడ్డిని (magunta raghava reddy) కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (cbi court) ఉత్తర్వులు జారీ చేసింది. రాఘవరెడ్డిని 10 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతించింది.
Minister Amarnath : హైదరాబాద్ నగరంలో ఫార్ములా కారు రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కారు రేసింగ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నగరానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఏపీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు
JC Prabhakar reddy : జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇంతకీ మ్యాటరేంటంటే... అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా జేసీ ఆందోళన చేపట్టారు
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండారు ప్రకాశ్ (Bandaru Prakash) ముదిరాజ్ పేరును బీఆర్ఎస్( Brs) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (Cmkcr) ఖరారు చేశారు.
Kishan Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న నేతలకు కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఆయన విమర్శించారు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో (telangana budget session) అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. వివిధ అంశాలపై వాడీ వేడిగా డిస్కషన్ జరగుతుంది. కొన్ని సందర్భాల్లో సభలో నవ్వులు కూడా పూయిస్తోంది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు (bhatti vikramarka) మంత్రి కేటీఆర్ (minister ktr) ఇచ్చారు. ఆ కౌంటర్తో సభలో ఉన్న సభ్యులను ఒక్కసారిగా నవ్వించింది.
ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలు పక్కన పడేసి మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ముందే అభివృద్ధిలో వెనుకబడిన గోషామహల్ పై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యాడు.
రాజా సింగ్ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతర వర్గాలను కించపరుస్తూ, దూషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ద్వారా ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. దీనికి ప్రభుత్వం స్పందించి అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఒక ఎమ్మెల్యేపై పీడీ చట్టం ప్రయోగించడం బహుశా దేశంలో మొదటిసారి కావొచ్చు.
Janasena Party : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు.... జనసేనలో చేరబోతున్నారా..? అవుననే ప్రచారమే జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రచారం ఊపందుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. జనసేన పార్టీ ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో కనిపించడమే దీనికి కారణం కావడం గమనార్హం.