ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి వనిత తమ పదవులకు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందని తెలుగు మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళవారం మండిపడ్డారు. తాడేపల్లి పరిధిలో ఓ అంధురాలిపై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Amith Shah : కాంగ్రెస్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని ఆయన పేర్కొన్నారు. కావాలంటే కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్లవచ్చని ఆయన అన్నారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వస్తే తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinder) అందిస్తామని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు.
Rahul Gandhi : ప్రధాని మోదీ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లో పర్యటిస్తున్న ఆయన... అధికార పార్టీ పై మండిపడ్డారు. పార్లమెంట్ లో తాను మాట్లాడిన ప్రసంగంలో కొంత భాగాన్ని తొలగించారని ఆయన ఆరోపించారు.
వివేకానంద రెడ్డి బతికి ఉన్నా.. చనిపోయినా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ కడప లోకసభ స్థానాన్ని అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పారు. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప ఎంపీగా, వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వివేకానంద, కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచారని గుర్తు చేశారు. సొంత అన్న కొడుకును, వదినను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు.
విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం... తెలుగు సాహితీ, కళాప్రియులకు సుపరిచితం. ఇప్పుడు ఆ కళాక్షేత్రం పేరు కూడా మారింది! ఈ పేరులోను తుమ్మలపల్లివారి క్షేత్రయ్య పేరు మాయమైంది. కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంది.
ప్రజల సెల్ఫోన్లకు కూడా స్టిక్కర్లు అంటించాలని సిద్ధమవుతోంది వైసీపీ ప్రభుత్వం. మార్చి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు 5.65 లక్షలమంది వైసీపీ సమన్వయకర్తలు, గృహసారథులు ఇందులో పాల్గొంటారు.
nara lokesh: నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా నగరి (nagari) నియోజకవర్గంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో నగరిలో గెలవలేకపోయామని.. జబర్దస్త్ ఆంటీ (jabardast anuty) గెలిచిందన్నారు. ఈసారి ఆ చరిత్రను తిరగరాయాలని పిలుపునిచ్చారు. నగరిలో గెలవాలంటే కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని టీడీపీ కార్యకర్తలకు స్పష్టం చేశారు.
Nominated members cannot vote, : ఢిల్లీ మేయర్ ఎన్నిక... మరోసారి వాయిదా....! : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా... ఫిబ్రవరి16న జరగాల్సి ఉంది. అయితే.... అది కూడా ఇప్పుడు వాయిదా పడటం గమనార్హం. ఈ విషయంపై ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసుపై ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17 విచారణ తర్వాత, MCD మేయర్ ఎన్ని...
BJP Leader Clarity on alliance with janasena : ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా... ఈ విషయంలో బీజేపీ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. తాము.. జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని.. కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. కాగా... తాజాగా... మరోసారి బీజేపీ నేతలు ఈ విషయంపై స్పందించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అంచనాతో నూతన సచివాలయం నిర్మాణం చేసిందని, ఆ భవణానికి బాబా సాహేబ్ అంబేద్కర్ గారి పేరు నామకరణం చేశారన్నారు. కేసీఆర్ పుట్టిన రోజున ఆ సచివాలయం ప్రారంభించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు.
బీబీసీ (Bbc) డాక్యుమెంట్ బ్యాన్ చేయాలని (BJP) బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు.హైదరాబాద్ (Panjagutta) పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Astrologer venu swamy : జగన్ ని మళ్లీ సీఎం చేసేది పవనే... జోతిష్యుడు వేణు స్వామి : జోతిష్యుడు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య పలువురు సెలబ్రెటీల గురించి జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత ఆయన మరింత ఫేమస్ అయ్యాడు.
Governer : తనపై వస్తున్న విమర్శలకు గవర్నర్ తమిళిసై కౌంటర్..! : బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇటీవల గవర్నర్ల తీరు వివాదాస్పదమవుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. తెలంగాణాలో గవర్నర్ వ్యవస్థ అవసరంలేదని కొందరు పార్టీ లీడర్లు అన్నా కూడా ఎన్నో ఆటుపోట్లమధ్య తమిళి సై తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఆయన మా వ్యక్తి.. మావోడు అంటూ ఆయా రాజకీయ పార్టీలు అతడి క్రేజ్ ను, ఆయన వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు అష్ట కష్టాలు పడుతుంటాయి. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలోనే అతడిని ప్రత్యర్థులు మట్టుబెట్టారు. కానీ ఆయనను ప్రజలు ఇంకా ఆరాధిస్తున్నారు. అలాంటి వ్యక్తి పేరు తాజాగా ఢిల్లీ గడ్డపై వినిపించింది. పార్లమెంట్ లో అతడి ప్రస్తావన వచ్చింది. ఏపీలో ఒక జిల్లాకు లేదా విజయవాడ విమానాశ్రయానికి అతడి పేరు పెట్టాలనే సర...