తిరుపతి జిల్లా సత్యవేడు (Satyavedu) నియోజకవర్గంలో యువగళం (Yuvagaḷaṁ) పాదయాత్రలో నారా లోకేష్(Nara Lokesh) సత్యవేడు ఎమ్మెల్యేని రబ్బర్ స్టాంప్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సూప్రియా (Supriya)ప్రశంలు జల్లు కురిపించారు. కేబినెట్ లో గడ్కరి మాత్రమే పనిచేస్తున్నరని ఆమె అన్నారు. సెంట్రల్ మహారాష్ట్రలోని పర్భానీ(Parbhani) జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో సూప్రియా ఈ విధంగా కామెంట్ చేశారు.
MLA Saidi reddy Counters to Kotam reddy : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హంగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ కి ఒక్కొక్కరు రియాక్షన్స్ ఇస్తున్నారు. తాజాగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా.... కోమటిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
పాతికేళ్ల తర్వాత కేసీఆర్ కొండగట్టుకు వచ్చారు. 1998లో కొండగట్టుకు రాగా.. ఈ రోజు మళ్లీ వచ్చారు. సీఎం (cm) హోదాలో తొలిసారి ఇక్కడకు వచ్చారు. ఆ సందర్భాన్ని పురష్కరించుకుని ఎంపీ జోగినిపల్లి సంతోష్ (santosh) పాత ఫోటోను షేర్ చేశారు.
ap capital city:ఏపీ రాజధాని (ap capital) ఇష్యూ మరోసారి రాజేసింది. నిన్న ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) మాట్లాడారు. ఏపీ రాజధాని విశాఖ అని.. మూడు రాజధానులు అని జనాల్లో మిస్ కమ్యూనికేట్ అయిందని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) స్పందించారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.
తెలంగాణలో హంగ్ ,బొంగు ఏమి రాదని మంత్రి తలసాని ( Talasani) శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఏ పార్టీతో బీఆర్ఎస్ (BRS)పార్టీకి తెలంగాణలో పొత్తు ఉండదని, వచ్చే ఎన్నికల్లో తాము పూర్తి మెజార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
nara lokesh:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రతో దూసుకెళ్తున్నారు. ఈ రోజు సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. పిచ్చాటూరులో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు (rtc bus) ఎక్కి ప్రయాణికులతో (passengers) మాట్లాడారు. చార్జీల (charge) గురించి వారితో ప్రస్తావించారు. ఇప్పటిదాకా మూడు సార్లు (3 times) ఆర్టీసీ చార్జీలు పెంచారని లోకేశ్ (lokesh) వివరించారు.
KA Paul : ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడో కానీ... మీడియా ముందుకు రాని ఆయన ఈ మధ్య... అధికార పార్టీని, పలువురు నేతలను టార్గెట్లు చేస్తూ స్టేట్మేంట్స్ ఇస్తున్నారు. తాజాగా... తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం గురించి కూడా తనదైన శైలిలో విమర్శలు గుపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అతి త్వరలో కవితను అరెస్ట్ చేస్తారని, సీఆర్ దేశ్ కీ నేత అ...
గిరిజన (Tribal) రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పై టీ బీజేపీ ఛీప్ బండి సంజయ్ (Bandi Sanjay)మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు అడ్డుకుంటే నేను చూసుకుంటా అని సంచలన కామెంట్స్ చేశారు. గిరిజన బంధు (tribal kin)ఏమైందని ఆయన ప్రశ్నించారు.
ఏపీ టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్పై (lokesh) మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై (pawan kalyan) కూడా హాట్ కామెంట్స్ చేశారు. వారాహి (vaarahi) యాత్ర ఎందుకు ఆగిందని అడిగారు. లోకేశ్ (lokesh) యాత్ర చేస్తున్నందనే పవన్ వారాహి ఆగిందని కామెంట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) బుధవారం కడప స్టీల్ ప్లాంటుకు (Steel plant) భూమిపూజ నిర్వహించారు. జిందాల్ స్టీల్ (Jindal Steel) చైర్మన్ సజ్జన్ జిందాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉక్కు పరిశ్రమ నమూనాను పరిశీలించారు.
టీడీపీ చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో అధికార పార్టీకి కంటగింపు మొదలైంది. టీడీపీ కార్యక్రమాలు విజయవంతం కాకుండా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లోకేశ్ యాత్రపై అనేక ఆంక్షలు కొనసాగుతున్నాయి. మైక్ లాక్కోవడం.. కార్యకర్తలను రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలు ఏపీ ప్రభుత్వం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది.
మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, రాద్దాంతానికి తెరదించాలని భావించారు.
జీవిత మళ్లీ రాజకీయ జీవితంలో చురుకయ్యారు. బీజేపీ పుంజుకోవడంతో ఆమె సందడి మొదలైంది. ఇటీవల తరచూ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. వేదిక ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దూషించేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్న బీజేపీ అందులో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నది.
Thakre - Komati Reddy : తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు... పార్టీకి తిప్పలు తెచ్చిపెడుతున్నాయి.