Sharmila Padayatra : వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. మరికొన్ని రోజుల్లో షర్మిల పాదయాత్ర ముగియనుంది. మార్చి 5న పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో ముగింపు సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు.
MP Santhosh : సీఎం కేసీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా... ఆయనకు ఎంపీ సంతోష్ అరుదైన బహుమతి ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కక్ష సాధింపు చర్యలు తీవ్రం చేసింది. ఇప్పటికే పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. అయినా కూడా లోకేశ్ మైక్ లేకుండానే పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఇక పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ...
భారీగా బాణసంచా కాల్చడంతో ఆ నిప్పు రవ్వలు అక్కడ కట్టిన బెలూన్లపై పడ్డాయి. అలంకరణపై బెలూన్లు పడడంతో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనతో అందరూ భయానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అక్కడ గందరగోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియక అందరూ చెదురుముదురుగా వెళ్లిపోయారు.
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
Governor Tamilsai : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. కాగా... అలా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో... గవర్నర్ తమిళిసై కూడా ఉండటం విశేషం.
ప్రజల సమస్యలు వదిలేసి మతం, టిప్పు సుల్తాన్ అంశాన్ని పైకి తెస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే కుట్రను కాంగ్రెస్ భగ్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో కూడా బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండడంతో బీజేపీ ఈ పాత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై (Andhra Pradesh Capital) మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి విశాఖ కొత్త రాజధాని కాబోతుందని, త్వరలో ఇక్కడి నుండి పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధానికి కావాల్సిన అర్హతలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు.
ys sharmila:మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) వైఎస్ షర్మిల (ys sharmila) విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలో గల తొర్రూరులో ఈ రోజు బహిరంగ సభలో మాట్లాడారు. మా దయాకర్ రావుకు దయ లేదని ఓ పెద్దాయన అన్నారని తెలిపారు. ఆయన ఓ క్రూరుడు అని.. ఒక కబ్జా కోర్ అని చెప్పాడని తెలిపారు.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇవాళ పలువురికి ఇళ్ల స్థలాలు (House place) కేటాయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ (Cm kcr) ప్రకటన మేరకు పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్యకు (Mogilaya) కూడా హైదరాబాద్లో ఇంటి స్థలం పత్రాలను అధికారులు అందజేశారు.
లోకేశ్కు చీర (saree), గాజులు (bangle) పంపిస్తానని రోజా అన్న సంగతి తెలిసిందే. పంపివ్వండి.. తన అక్క చెల్లెళ్లకు ఇస్తానని లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న ( బుధవారం ) రోజా ఇంటికి వెళ్లేందుకు టీడీపీ మహిళల నాయకులు చీర, సారె తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. గేటు ముందే పోలీసులు వారిని నిలువరించారు. ఈ రోజు ఏ కలర్ చీర తీసుకొని రావాలో చెప్పండి అని రోజా అన్నారు.
police remove banners:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రపై పోలీసులు (police) ఉక్కుపాదం మోపుతున్నారు. లోకేశ్ (police) అనుచరులను కూడా వదలడం లేదు. సత్యవేడు (satyavedu) నియోజకవర్గంలో పోలీసులు అతి చేశారు. లోకేశ్ (lokesh) వెళుతున్న దారిలో పార్టీ శ్రేణులు కట్టిన జెండాలు, బ్యానర్లను (banners) తొలగించారు. వాటిని పోలీసు వాహనాల్లో (police) తరలిస్తున్నారు.