హైదరాబాద్ (Hyderabad) లో వర్షాలు మరో ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. సికింద్రాబాద్ లోని కళాసిగూడ(Kalasiguda) లో తెరచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి పదేళ్ల మౌనిక అనే బాలిక చనిపోయింది. ఈ విషాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు.
ప్రస్తుతం లోకమంతా డబ్బుమయం. డబ్బు సంపాదించడానికి కొందరు దేనికైనా సిద్ధపడతారు. వారు చేస్తున్న పని నైతికంగా, సామాజికంగా, చట్టపరంగా సరైనదా కాదా అని కూడా చూడరు. డబ్బు కోసం మనుషులు వింత పనులు చేసి ఇబ్బందుల్లో పడతారు.
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని ఎంపి ఎమ్మెల్యే కోర్టు శనివారం బీజెపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చింది. కిడ్నాప్, హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాఫియా, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీని దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలో అతనికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5 లక్షల జరిమానా కూడా వేసింది. 2005లో గ్యాజీపూర్లో గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడ...
మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయానలి ప్లాన్ చేస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ బైక్ (Electric bike) కోసం చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.రూ.20 ఖర్చుతో 135 కి.మి వెళ్లొచ్చు. మతిపోగొడుతున్న ఎలక్ట్రిక్ బైక్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra).. హాలీవుడ్ ని దున్నేస్తోంది. అక్కడ వరస అవకాశాలు చేజిక్కించుకొని దూసుకుపోతోంది. చాలా మంది భారతీయ నటులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రియాంకను రోల్ మోడల్ గా తీసుకొని హాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే... అక్కడకు వెళ్లిన మొదట్లో తాను కూడ చాలా కష్టాలు పడినట్లు ప్రియాంక చోప్రా చెప్పడం విశేషం.
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) ప్రస్తుతం పాన్ ఇండియా బ్యూటీగా దూసుకుపోతోంది. యానిమల్, పుష్ప2తో పాటు నితిన్తోను ఓ సినిమా చేస్తోంది. అలాగే రెయిన్బో అనే లేడీ ఓరియెంటేడ్ మూవీ కూడా చేస్తోంది. వీటితో పాటు ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్కు రష్మిక ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అందులో మహారాణిగా కనిపించబోతోందట అమ్మడు. ఇప్పటికే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసేసిందట.
సికింద్రాబాద్ (Secunderabad) కళాసిగూడ చిన్నారి మృతి ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది. బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణలను సస్పెండ్ చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు.
తల్లిని వైద్యుడు వేధించడం కలకలం రేపింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. విచారణ చేపట్టగా.. ఆ విచారణతో తాను అలా ప్రవర్తించలేదని వైద్యుడు తెలిపాడు. అయినా కూడా వైద్యుడికి షోకాజ్ నోటీసులు (Show Cause) జారీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారుల నిర్లక్ష్యానికి సికింద్రాబాద్లోని కళాసిగూడ(Kalasiguda)లో శనివారం తెల్లవారుజామున తెరిచిన మురుగునీటి కాలువ (నాలా)లో పడి పదేళ్ల బాలిక ప్రాణం పోయింది. ఈ ఘటనపై స్పందించిన మేయర్ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. అంతేకాదు..
పంట నష్టపోయి రైతులు సర్వం కోల్పోయారు. ఇంత నష్టం జరిగినా సీఎం కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు. గతనెల 23న హెలికాప్టర్ లో వచ్చి పరిశీలించి వెళ్లిన సీఎం అప్పుడు ఎకరాకు రూ.10 వేల సహాయం ప్రకటించారు. కానీ నెల దాటినా ఒక్క రూపాయి ఇవ్వలేదు అని షర్మిల విమర్శించారు.