అటవీ అధికారులకు, ఆదివాసీలకు, తండా ప్రాంత ప్రజలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అంతేకాక అటవీ ప్రాంత ప్రజలు.. తమ ప్రాంతానికి వచ్చిన అధికారులపై దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా(Kamareddy District) లో అలాంటి ఘటన జరిగింది
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దిశానిర్దేశంలో ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నల సంక్షేమం కోసం విభిన్న కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ (Tej Pratap) యాదవ్ సంబరపడిపోతున్నారు. తండ్రి లాలూ ఢిల్లీ నుంచి తిరిగి పట్నాకు వచ్చిన తరుణంలో సైకిల్ పై చక్కర్లు కొట్టారు.
ఏపీలో వేసవి సెలవు(Summer Holidays)ల్లో ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు 23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
హీరోగా నా తొలి సినిమా పేరు 'భైరవి' అని రజనీకాంత్ (Rajinikanth) గుర్తుచేశారు. పాతాళభైరవి సినిమా గుర్తుకొచ్చి హీరో పాత్రకు ఒప్పుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ దుర్యోదనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రభావం తనపై చాలా ఉందని, గద పట్టుకుని ఎన్టీఆర్ను అనుకరించేవాడినని తెలిపారు
దర్శకుడిగా, కొరయోగ్రాఫర్గా కెరియర్లో సక్సెస్ పుల్గా దూసుకెళ్తున్నాడు ప్రభుదేవా(Prabhudeva) . అయితే.. ఈ ఇండియన్ మైఖేల్ జాక్సన్ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది.
రాగి ఖర్జూరం జావలో ఐరన్(Iron), కాల్షియం(Calcium) పుష్కలంగా ఉంది. అనేక పోషక విలువలున్న ఈ రాగి జావ రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది. షుగర్ పేషెంట్ల నుంచి పిల్లలు, పెద్దల వరకూ కూడా ఈ రాగి ఖర్జూరం జావ మంచి ఔషధంలాగా పనిచేస్తుంది.
Dry Fruits : సాధారణంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవి కాలంలో ఆహారం, పానీయాలకు కొంచెం దూరంగా ఉంటారు.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందం ముందు మిగతా హీరోయిన్లు దిగదుడుపే. పర్ఫెక్ట్ అండ్ ఫిట్గా ఫిగర్ మెయింటెన్ జాన్వీ సొంతం. దివి నుంచి భువి పైకి దిగి వచ్చిన దేవ కన్యలా ఉండే జాన్వీ.. అందాల ఆరబోతలో ఎప్పుడో హద్దులు చెరిపేసింది. అమ్మడి అంగంగా ప్రదర్శన ఇన్స్టానే హీట్ ఎక్కిస్తోంది.
దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అంటూ విమర్శలు చేశారు ఎమ్మెల్యే ఈటల (MLA Etala) రాజేందర్
హీరోయిన్ల గ్లామర్ షోతో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అయితే.. మరింత వేడెక్కిపోతోంది. గతంలో కేవలం సినిమాల్లోనే గ్లామర్ ఒలకబోసే ముద్దుగుమ్మలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓవర్ డోస్ స్కిన్ షో చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫేడవుట్ బ్యూటీలు రెచ్చిపోతున్నారు. వారిలో హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ చాలా హాట్ గురూ అనేలా ఉంది.
స్టార్ హీరోల సినిమాలపై రూమర్స్ రావడం కొత్తేం కాదు. ఒక్కసారి ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే చాలు.. హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? బడ్జెట్ ఎంత? స్టోరీ ఏంటి? ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తునే ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ పై కూడా అలాంటి రూమర్సే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చరణ్ టీమ్ దీని పై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పుష్ప2పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ పుష్పరాజ్ రాక కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప2ని ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసి.. మూడు నిమిషాల వీడియో రిలీజ్ చేసి.. అంచనాలను పీక్స్కు తీసుకెళ్లాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్కి మించి ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. లేటెస్ట్ అప్డేట్ ఒకటి అదే చెబుతోంది.