స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్లో ఉండగానే నాగచైతన్యను పెళ్లి చేసుకుంది అమ్మడు. కొన్నాళ్లు హ్యాపీగా సంసార జీవితాన్ని గడిపిన చై, సామ్.. ఎందుకో విడాకులు తీసుకున్నారు. వీళ్లు ఎందుకు విడిపోయారనే దానిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు కారణమేంటో వాళ్లకే తెలియాలి. ఇక డివోర్స్ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు ఈ ఇద్దరు.
'ఏజెంట్' సినిమా పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అఖిల్ ఈ సినిమా కోసం చేసిన రిస్క్ ఏ సినిమాకు చేయలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని పలు ఇంటర్య్వూస్లలో చెప్పుకొచ్చాడు. ఖచ్చితంగా ఏజెంట్ మూవీ తనను నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్తుందని ఫిక్స్ అయిపోయాడు. కానీ తీరా సినిమా థియేటర్లోకి వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. అఖిల్ పడిన కష్టం మొత్తం వృధా అయినట్టేనని అంటున్నారు ఆడియెన్స్.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా సామ్ ను విష్ చేశారు.
ఈ మధ్యకాలంలో చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ఏ ఆహారం తినాలని ఉన్నా.. కడుపు నిండిన భావన కలిగి, ఆగకుండా తేన్పులు వస్తూ ఉంటాయి. అంతేకాదు పొట్ట మొత్తం అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా వేగంగా ఆహారం తినడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం, అతిగా తినడం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, మలబద్ధకం వంటి అనేక అంశాలు ఉబ్బరం పెరగడానికి దోహదపడతాయి.
ఈ రోజుల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం గడవడం కష్టం. పొద్దున లేవగానే ఇద్దరూ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారి పిల్లలను చూసుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ రోజుల్లో జంటలు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు.