సికింద్రాబాద్లోని స్వప్నలోక్ (Swapnalok) అపార్ట్మెంట్లో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ల (Firenjans) సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పలువురు భవనంలో చిక్కుకుపోగా.. వారిని సిబ్బంది రక్షించారు. మరికొంత మంది భవనంలో చిక్కుకుపోయారు.వారిని సైతం కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ...
విజయవాడ(Vijayawada) మధురానగర్ రైల్వే బ్రిడ్జి పనుల (Railway Bridge Works) ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ (AP High Court Inquiry)చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ , డీఆర్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం,(SCR Gm) డీఆర్ఎం (DRM) విచారణకు గైర్హాజరవడమే అందుకు కారణమని తెలుస్తుంది
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ (Tik Tok) వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం (British government) నిషేధం విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఉద్యోగులకు (employees) ప్రభుత్వం అందించే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లలో టిక్ టాక్ వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం (Prohibition) విధించింది. ప్రభుత్వం అనుమతించిన థర్డ్ పార్టీ యాప్ లను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
సికింద్రాబాద్లోని (Secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్లో (Swapnalok Complex),గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (fire accident) చెలరేగింది. భవనంలోని మూడో ఫ్లోర్లో కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. కాంప్లెక్స్లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తెలంగాణ (Telangana) మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో(World Championships) శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్బైజాన్కు (Azerbaijan) చెందని ఇస్మయిలోవా అనఖానిమ్ను చిత్తు చేసి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. ఢిల్లీలో గురువారం మొదలైన ఈ టోర్నీలో నిఖత్ అంచనాలను అందుకుంది. మ్యాచ్ మొదలవగానే తన పంచుల వర్షం కురిపించిన నిఖత్ ఎక్కడా ప్రత్యర్థి...
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) సంచలన కామెంట్స్ చేశారు. టీఎస్ పీఎస్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో వెనుక కుట్ర కోణం ఉందని తలసాని ఆరోపించారు.ఈ కుట్రను సిట్ బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది.ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చే...
ఢీల్లీ లిక్కర్ పాలసీ కేసులో(Delhi Liquor Policy case) నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవితకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అదే ప్రీతి విషయంలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు స్పందించలేదన్నారు. గురువారం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసిన కేఏ పాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని లేదంటే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన వ...
5 papers leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ (paper leak) అంశానికి సంబంధించి సిట్ కీలక విషయం తెలిపింది. మొత్తం 5 పేపర్లు లీక్ అయ్యాయని పేర్కొంది. కమిషన్ సర్వర్ (server) నుంచి ప్రవీణ్ 5 పేపర్లను తీశాడని సిట్ చీఫ్ శ్రీనివాస్ (sit chief srinivas) తెలిపారు. ఏఈ, టౌన్ ప్లానింగ్, వెటర్నరీలతోపాటు ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ శాఖ పోస్టుల పేపర్లు అతని వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
అసెంబ్లీలో నేడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను మంత్రి సభ ముందు ఉంచారు. ఈ బడ్జెట్ ఫై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.
తెలంగాణ ఎమ్మెల్యే కోటా( MLA Quota ) లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు( BRS Candidates ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన దేశపతి శ్రీనివాస్( Despathi Srinivas ), నవీన్ కుమార్( Naveen Kumar ), చల్లా వెంకట్రామిరెడ్డి( Challa Venkatrami reddy ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఈ ముగ్గురు ధ్రువీకరణ పత్రాలను అం...
ED ON LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (delhi liquor scam) విచారణ తుది దశకు చేరుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) రామచంద్ర పిళ్లై కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తే కేసు విచారణ ముగుస్తోందని పేర్కొంది.
పెళ్లీల సీజన్ (Wedding season) కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు(Jasmine prices) కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు ప్రజలు. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లీల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్ట...
H3N2 : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 754 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4623కి చేరింది.
YS Sharmila:తెలంగాణ మంత్రి కేటీఆర్పై (KTR) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిట్లంలో పిట్ట కథలు చెప్పిన పిట్టల దొర కేసీఆర్ కొడుకా కేటీఆర్ (KTR) అంటూ ట్వీట్ స్టార్ట్ చేశారు. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? అని అడిగారు.
ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Verma) నాగార్జున యూనివర్సిటీ వర్సిటీ టూర్ పై రాజకీయ దుమారం రేగింది. ఏఎన్ యూలో (ANU) అకడమిక్ ఎగ్జిబిషన్ ను వర్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ పై ఏబీవీపీ (ABVP) విద్యార్థి విభాగం ఫైర్ అయింది. నాగార్జున యూనివర్సిటీ అకడమిక్ ఎగ్జిబిషన్ కు రాంగోపాల్ వర్మను ముఖ్యఅతిథిగా పిలవడంపై తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకన్నా అవమ...