ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(narendra modi) హోస్ట్ చేస్తున్న మన్ కీ బాత్(Mann Ki Baat) 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఏప్రిల్ 30న జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సైతం ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని కీలక అంశాలను పంచుకున్నారు.
ఢిల్లీ(delhi)లో నిన్న జరిగిన IPL 2023.. 40వ మ్యాచులో అభిమానుల మధ్య ఒక తీవ్రమైన ఫైట్(fight) జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచులో భాగంగా ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.
పంజాబ్(punjab)లోని లూథియానా(ludhiana)లో ఓ పాల ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్(milk factory Gas leak) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. 11 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చేరిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు. మరోవైపు...
తెలంగాణ యూనివర్సిటీ(Telangana University)లో అక్రమాలు జరిగాయాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ వద్ద వీసీ(VC) డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని...ఇప్పడు తమను తొలగిస్తే ఎలా బతకాలని మండి పడుతున్నారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఆర్టీసీ(TSRTC) బస్సును లోడుతో వెళ్తున్న బొగ్గు లారీ(coal lorry) ఢీ కొట్టింది. ఈ ఘటన సమయంలో బస్సులో 47 మంది ప్రయాణిస్తుండగా.. 43 మందికి గాయాలయ్యాయి. బస్సు ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్(accident) జరిగింది. మరోవైపు అదే క్రమంలో స్పీడుగా వచ్చిన బొగ్గు లారీ ఆనందగని ప్రాం...
హీరో గోపీచంద్ హిట్ పడి చాలా కాలమే అవుతోంది. అందుకే ఎలాగైనా సరే.. ఈసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని అనుకుంటున్నాడు ఈ మ్యాచో మ్యాన్. తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా డైరెక్టర్ శ్రీవాస్తో కలిసి.. రామబాణంగా(Ramabanam) వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత.. గోపీకి హిట్ ఖాయమనే టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాను తన ఫ్రెండ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)తో ప్రమోట్ చేయించి ఉంటే.. ఇంకా...
'జగనన్నె మా భవిష్యత్తు' పీపుల్ సర్వే విజయవంతంగా ముగిసినట్లు వైఎస్సార్సీపీ(YSRCP) పార్టీ వెల్లడించింది. ఏపీ తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో మెగా ప్రజల సర్వే ఫలితాలను ఈ మేరకు ప్రకటించింది. అయితే ఈ సర్వేలో 80 శాతానికి పైగా ప్రజలు పాల్గొనడంతోపాటు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట నిర్మించిన కొత్త సచివాలయం పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ప్రకటించింది.
వరస ఓటమిలతో ఢీలా పడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) ఎట్టకేలకు ఒక మ్యాచ్ గెలిచింది. మొన్నటి వరకు అన్ని మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. శనివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ(delhi capitals)ని మట్టికరిపించింది.
రెండస్తుల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(Building collapse). ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర థానేలోని భివాండి(bhiwandi thane maharashtra)లో చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ (BRS) పార్టీకి తెలంగాణ సరిహద్దున ఉన్న పొరుగు రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగలడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ (Telangana) ఫార్ములా మహారాష్ట్ర రైతులను ఆకర్షిస్తుందని ఆశించిన అధికార రాష్ట్ర సమితి పార్టీకి సీఎం కేసీఆర్ కు ఈ ఫలితాలు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి
ఏపీ గవర్నర్ (Ap Governor ) అబ్దుల్ నజీర్ తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఇస్తి కఫాల్ స్వాగతం పలికారు.