TG: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతర ఘటనపై కల్వకుంట్ల కవిత DGPని కలిశారు. కవితతో పాటు ఆర్. కృష్ణయ్య, విశారదన్ కూడా ఉన్నారు. కుమ్మెర ఘటనలో పసిపాప మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags :