TG: ఢిల్లీలో నాలుగు రోజులుగా మాజీ ఎంపీ వీహెచ్ మకాం వేశారు. రాజ్యసభ సీటు కోసం అధిష్ఠానం పెద్దలను వీహెచ్ కలుస్తున్నారు. ఖర్గేను కలిసి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని వీహెచ్ కోరారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ కోరారు. పనిచేసే వారికే అవకాశం ఇస్తామని సీఎం అంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు.