AP: కేంద్రంపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా కనుసన్నుల్లో నడుస్తోందని అన్నారు. భారత్ను అమెరికా అవమానిస్తున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇరాన్పై దాడులు జరుగుతున్నా కేంద్రం మౌనంగా ఉండటం సరికాదన్నారు.