AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘పోర్న్ వీడియోలు చూసే వారికి భగవద్గీత సారంశం ఎలా తెలుస్తుంది?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. భక్తి అంటే భామ పూజ.. భజన అంటే వంట గదిలో జంట విన్యాసం అని భావించే వ్యక్తికి గీతలో మొదటి రెండు అక్షరాలే అర్థం అవుతాయంటూ విమర్శించారు.