AP: గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పులను వదిలివెళ్లిందని చెప్పారు. కేంద్ర నిధులను కూడా గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. వైసీపీ హయాంలో విద్యార్థిలోకం ఎంతో నష్టపోయిందన్నారు. కేంద్ర నిధులను వాడకపోవడం అవి వెనక్కి వెళ్లిపోయాయని పవన్ వెల్లడించారు.