TG: గ్రూప్-1,2 ఉద్యోగుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడేది.. కోటీశ్వురులు, అధికార దాహం ఉన్నవారు కాదన్నారు. ఆత్మగౌరవం కోసమన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ.. అవమానాన్ని సహించరని అన్నారు.