TG: తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన స్వగ్రామం సూర్యాపేట రూరల్ మండలంలోని బాలెంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి 260 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. కాగా, ఈరోజు తన ఫ్యామిలీతో కలిసి బాలెం వెళ్లిన రమేష్ రెడ్డి.. ఓటు హక్కును వినియోగించుకున్నారు.