కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు శుద్ధి సంస్థలపై కేంద్రం ఎస్మా ప్రయోగించింది. గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ చర్యలు చేపట్టింది.