AP: గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం కుదుర్చుకోనుంది.