TG: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? ప్రశ్నిస్తే దాడులు చేయడమేంటి అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని, బీజేపీ కార్యకర్తలారా.. అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంకండి అని పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జింటిపై దాడి అమానుషం అన్నారు. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే అని ఆరోపించారు.