ఆఫ్రికా దేశం సూడాన్ లో ఆర్మీ, శక్తిమంతమై పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో, సాధారణ పౌరులు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో, సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాని మోదీ (PM MODI) ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. బ్రిజ్ మాములు వ్యక్తి కాదు. అతనో శక్తి.. ఆరుసార్లు పార్లమెంట్కు ఎన్నికై.. నేరస్థులతో పరిచయం ఉన్న బడా నేత.
ఆస్ట్రేలియా(Australia)లో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాక అత్యాచార దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది.
2023-24కి గాను నాస్కామ్(Nasscom)కు కొత్త ఛైర్పర్సన్గా అనంత్ మహేశ్వరి(Anant Maheshwari) ఎంపికయ్యారు. అయితే అనంత్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా చేస్తుండటం విశేషం. మరోవైపు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ను అదే సమయ వ్యవధిలో వైస్ చైర్పర్సన్గా నియమించినట్లు నాస్కామ్ ప్రకటించింది.
మహారాష్ట్ర(Maharashtra)లో సీఎం షిండే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా..? త్వరలో ఆయన మాజీ కాబోతున్నారా..? ఎన్నికలకు ఏడాది ముందు మహారాష్ట్రలో మళ్లీ ప్రభుత్వం మారే అవకాశముందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ (UPMSP) ఈరోజు 10, 12వ తరగతి ఫలితాలను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో వెబ్ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. అసలు ఏమైందో ఇప్పుడు చుద్దాం.
బీజేపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన కులాల లెక్కలు తీద్దాం. ప్రతి కులం మా పాలనతో లబ్ధి పొందింది. మరి అలాంటి సమయంలో ముస్లింల ఓట్లు మాకెందుకు? శివమొగ్గలో దాదాపు 60 వేల మంది ఉన్నారు. మాకు వారి ఓట్లు అవసరం లేదు
దేశంలో తొలిసారి వాటర్ మెట్రోని మోదీ(Narendra Modi) ప్రారంభించారు. కేరళ రాష్ట్రంలో ఈ మెట్రోని తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ మెట్రో ప్రజలందరినీ ఆకర్షిస్తోంది.
అభం శుభం తెలియని మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి(8 yrs girl) ఆకస్మాత్తుగా మృత్యువాత చెందింది. పోన్లో వీడియోలు చూస్తున్న క్రమంలో మొబైల్ పేలడం(phone blast)తో బాలిక తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ విషాద ఘటన కేరళలోని త్రిసూర్లో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి తన ఇంటి మూడో అంతస్తు నుంచి పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది.
సీఎం అశోక్ గెహ్లాట్ మీడియా(Media)తో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, డిప్యూటీ సీఎం(Deputy Cm)కు మధ్య పోరు నడుస్తున్న సమయంలో.. మీడియా ప్రజలను గొడవ పెట్టుకోవడానికి పూనుకోరాదని అన్నారు.