సీబీఐ(cbi) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(delhi liquor scam) కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(manish sisodia) జ్యుడీషియల్ కస్టడీని అవెన్యూ కోర్టు మే 12 వరకు పొడిగించింది.
పార్కు(park)లో సఫారీ వానంలో వెళుతున్న క్రమంలో పొదల వెనుక దాక్కున్న పులి(tiger)ని టూరిస్టులు ఫొటో తీయాలని కెమెరా బయటకు తీశారు. కానీ వారిని గుర్తించిన తర్వాత పులి పర్యాటకులపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనం ముందుకు తీసుకెళ్లి టూరిస్టులను కాపాడాడు. నెట్టింట చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.
చట్టాలకు అందరికీ సమానమని (Rules same for Everyone) రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది. రాష్ట్రపతి మొదలుకుని కుగ్రామంలోని ఓ హమాలీ పని చేసుకునే వ్యక్తి వరకు అందరికీ చట్టాలు (Acts), నిబంధనలు (Rules) సమానమే. మరి అలాంటప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) కేసు ఎందుకు నమోదు చేయరని ఓ సామాన్యుడి ప్రశ్నించాడు. మోదీ రోడ్డు నిబంధనలు ఉల్లంఘించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ...
అభివృద్ధి వదిలేసి విద్వేష రాజకీయాలు కొనసాగిస్తున్న కమలం పార్టీని ప్రజలు ఓడిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇది గ్రహించిన అమిత్ షా తమ విద్వేష రాజకీయాలకు తెరలేపారు. ఈ క్రమంలోనే పై వ్యాఖ్యలు చేశారు.
అర్వాల్లో 40 మంది మహిళలు తమకు ఒక్కడే భర్త అని వచ్చిన అధికారులకు చెప్పారు. ఆయన పేరు రూప్చంద్ అని నమోదు చేయించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్ అనితెలిపారు. ఈ వివరాలను చూసిన అధికారులు ఆశ్చర్య పోయారు.
మామూలుగా సైకిల్ పై ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే రైడ్ చేయగలరు. ఒక వ్యక్తి ఏడుగురు కలిసి ప్రయాణించగలిగే సైకిల్ను తయారు చేశాడు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని దిద్వానా పట్టణానికి చెందిన వ్యక్తి ఈ ప్రత్యేక సైకిల్ను తయారు చేశారు.
కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priaynaka Gandhi) రెండు రోజ్రులపాటు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రియాంక ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మైసూరు(mysore)లోని ప్రముఖ రెస్టారెంట్(restarant)లో దోసెలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు.
ఉత్తరప్రదేశ్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రేమికుడి తండ్రితో ప్రేమలో పడి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దాదాపు ఏడాది తర్వాత ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్గఢ్(chattisgarh)లో విషాదం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు నిశ్శబ్ధంగా మావోయిస్టులు(maoists) మళ్లీ రెచ్చిపోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర(Explosives) పేల్చారు.
మహిళలు(women) ప్రయాణించేందుకు టూ వీలర్ బైక్(bike) బుక్ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇటీవల ఓ రాపిడో(rapido) డ్రైవర్(driver) ఓ యువతి విషయంలో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో ఆమె ఏకంగా ప్రయాణిస్తున్న బైక్ పై నుంచి దూకడం సంచలనంగా మారింది.
మధుర రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కు గురువారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు ఈమెయిల్ ద్వారా వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాలలోకి అంబులెన్స్, పోలీసు వ్యాన్లను మోహరించారు. పాఠశాల ఆవరణలో ఇంకా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని సౌత్ ఈస్ట్ DCP రాజేష్ డియో తెలిపారు. పరిస్థితి సాధారణంగా ఉందన్నారు. బాంబ్ డిస్పోజ...