బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ (25)(jiah khan) ఒక అమెరికన్ పౌరురాలు. జూన్ 3, 2013న ముంబై జుహులోని తన ఇంటిలో శవమై కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా నటుడు, ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలీ(suraj pancholi)ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో అతనికి ఊరట లభించింది.
కొన్ని వారాలుగా తమకు న్యాయం కావాలంటూ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్న భారత రెజ్లర్లకు సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకు వారి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల వారు మద్దతు పలుకుతున్నారు.
ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) 68వ ఎడిషన్ కార్యక్రమం ఏప్రిల్ 27న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్తమ నటీనటుల అవార్డులు ఎవరు గెల్చుకున్నారు? బెస్ట్ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మృతి చెందిన తర్వాత మన అవయవాలు ఖననం చేస్తే మట్టిపాలు, లేదా దహనం చేస్తే కాలి బూడిదవడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు. అదే మరణించిన తర్వాత కూడా మన అవయవాలు ఇతరులకు ఉపయోగపడితే అంతకుమించిన పుణ్యం ఇంకోటి ఉండదు.
బీహార్లోని కతిహార్ జిల్లాలో జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత కైలాష్ మహతో(Kailash Mahto) హత్యకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి అతనిపై పలువురు కాల్పులు(gun shot) జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మణిపూర్(Manipur) రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్(cm biren singh) పర్యటనకు ముందు ఆయన కార్యక్రమ వేదికకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో చురచంద్పూర్ జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ను తాత్కాలికంగా నిలిపివేసి 144 సెక్షన్ విధించారు.
జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన బీఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao)కు ఆది నుంచి తోడుగా.. అండగా నిలుస్తున్న పార్టీ కర్ణాటకలోని (Karnataka) జనతా దళ్ (సెక్యులర్) (JD-S) పార్టీ. మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్ డీ దేవేగౌడ (HD Deve Gowda), మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) బీఆర్ఎస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కాగా ఇప్పుడు వారి రాష్ట్ర...
ఆమె తన భర్త పేరిట ముంబై, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేదని దసాంగ్లు తన ఫిర్యాదులో న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేసింది.
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా(Chrisann Pereira) యూఏఈ షార్జా(Sharjah) జైలు(jail) నుంచి ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆమె జైలులో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అవి ఏంటీ? అసలు ఈమె జైలుకు ఎందుకు వెళ్లిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచు వర్షం కారణంగా 4 వేల మంది భక్తులు కేదార్నాథ్ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాతావరణం అనుకూలించే వరకూ భక్తులు కేదార్నాథ్(Kedarnaath) వెళ్లేందుకు వీల్లేదని అధికారులు తెలిపారు.
పుట్టినప్పుడు ఎవరైనా సగం మనిషి (man) గా సగం జంతువుగా ఈ ప్రపంచంలోకి వచ్చారని కథలు లేదా మాయా చిత్రాలలో చూసి ఉంటారు. సాధారణంగా అలా జరగడం చాలా అరుదు. కానీ యూఎస్ (USA ) ఫ్లోరిడాలో ఓ పిల్లవాడు అలాగే జన్మించాడు. అతని వీపు భాగంలో తాబేలు పెంకులా కనిపించే విభిన్నమైన చర్మపు పొర ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జవాన్ల త్యాగం వృథా కానివ్వమని. నక్సలైట్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీఎం భూపేష్ చెప్పారు. కాగా, అమర జవాన్ల మృత దేహాలను వాహనాలలో స్వస్థలాలకు తరలించే సమయంలో సీఎం ఒక జవాన్ శవపేటికను తన భుజంపై మోశారు.
99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ MG మోటార్ ఇండియా ఈరోజు(ఏప్రిల్ 27న) తన స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం MG కామెట్ EVని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. నగరంలో సాఫీగా, ఒత్తిడి లేని ప్రయాణం చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ వాహనం ఫీచర్లు, ధరను ఇప్పుడు తెలుసుకుందాం.