బీఆర్ఎస్ (BRS) పార్టీకి తెలంగాణ సరిహద్దున ఉన్న పొరుగు రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగలడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ (Telangana) ఫార్ములా మహారాష్ట్ర రైతులను ఆకర్షిస్తుందని ఆశించిన అధికార రాష్ట్ర సమితి పార్టీకి సీఎం కేసీఆర్ కు ఈ ఫలితాలు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి
మెట్రో రైలు ప్రయాణికులకు మహారాష్ట్ర (Maharashtra) సర్కారు శుభవార్త చెప్పింది. ముంబై మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శనివారం ప్రకటించారు. మే 1 నుంచి 65 ఏళ్లు పైబడిన పౌరులు, దివ్యాంగులు, 12వ తరగతి వరకు విద్యార్థులు మే 1 నుంచి రాయితీపై మెట్రో లైన్ 2A, 7లో ప్రయాణించవచ్చని తెలిపారు.
చరిత్రలో తొలిసారిగా భారత సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్(Artillery Regiment)కు ఐదుగురు మహిళా అధికారులు నియమితులయ్యారు. అందులో తండ్రి కోరికపై ఒకరు.. భర్త ఆశయంతో మరొకరు.. ఆర్మీలో చేరామని చెబుతున్నారు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (amazon) ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. తాజాగా గ్రేట్ సమ్మర్ సేల్ (Great summer sale) కు సిద్ధమైంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలు కానుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహిస్తున్న మన్ కీ బాత్(Mann Ki Baat) 100 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోబోతుంది. చరిత్రలో ఈ ప్రోగ్రాం చిరస్థాయిగా నిలిచిపోనుంది.
మన దేశ నిర్మాణ రంగంలో మరో అద్భుతం వచ్చి చేరనుంది. జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir)ప్రాంతంలోని కాట్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. పనులు తుది దశకు చేరుకున్నాయి.
గుజరాత్(Gujarat)... సౌరాష్ట్రలోని చాలా మంది రైతులు ఇప్పుడు ప్రయోగాల వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. కొత్త రకాల పండ్లు, కూరగాయల్ని అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు ఆదాయం బాగా పెరిగేలా చేసుకుంటున్నారు. గులాబీ రంగు సీతాఫలాన్ని పెంచి... అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విసవదర్ తాలూకా మహిళా రైతు కథ ఇది.
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని ఎంపి ఎమ్మెల్యే కోర్టు శనివారం బీజెపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చింది. కిడ్నాప్, హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాఫియా, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీని దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలో అతనికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.5 లక్షల జరిమానా కూడా వేసింది. 2005లో గ్యాజీపూర్లో గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడ...
తల్లిని వైద్యుడు వేధించడం కలకలం రేపింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. విచారణ చేపట్టగా.. ఆ విచారణతో తాను అలా ప్రవర్తించలేదని వైద్యుడు తెలిపాడు. అయినా కూడా వైద్యుడికి షోకాజ్ నోటీసులు (Show Cause) జారీ చేశారు.
భర్త మరణించిన రోజు నుంచి మధామి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్త అంత్యక్రియల సమయంలో అతడిని విడిచి ఉండలేక చితిపై పడుకుంది. అయితే కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను ఓదార్చారు. పిల్లలు ఉన్నారు.. వారి గురించి ఆలోచించు అని కుటుంబసభ్యులు బుజ్జగించడంతో ఆమె చితిపై నుంచి కిందకు దిగింది.
సుడాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2400 మందిని సురక్షితంగా భారత్ తీసుకొచ్చామని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
గ్రామాన్ని వదిలేసి పారిపోయారు. అయితే ఆమె తన పిల్లల గురించి పట్టించుకోలేదు. బంధువుల వద్ద ఉన్న పిల్లలను చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేది. పిల్లల భవిష్యత్ కోసం ఆమెను తిరిగి పెళ్లి చేసుకోవాలని అదే గ్రామానికి చెందిన ఓ కళాశాల ప్రిన్సిపల్ ప్రతిపాదించాడు. చెప్పినట్టుగానే అతడి ప్రియుడితో ఆమెతో వివాహం జరిపించారు.
రెజ్లర్ల సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిష్కరిస్తారనే నమ్మకం లేదు. వీరి గురించి ఆందోళన చెంది ఉంటే ఇంతవరకు రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు? కనీసం వీరిని కలిసేందుకు కూడా ప్రయత్నించలేదు. రెజ్లర్లకు యావత్ దేశం అండగా నిలుస్తుంది