• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

UPI Payments : రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్‌

ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్(UPI Payments) వసూలు అయ్యాయి. గత నెలలో 890 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ రూ.14.07 లక్షల కోట్లు కావడం గమనార్హం. మార్చి నెలతో పోలిస్తే విలువలోనూ, లావాదేవీల పరిమాణంలోనూ స్వల్పంగా వృద్ధిరేటు నమోదైనట్లు తెలుస్తోంది.

May 1, 2023 / 09:56 PM IST

DA Hike For Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..డీఏ పెరిగే అవకాశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. జూలై 1 నుంచి పెంచిన డీఏను ప్రభుత్వ ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది.

May 1, 2023 / 09:28 PM IST

Apps Banned: మరో 14 యాప్‌లను నిషేధించిన కేంద్రం

జమ్మూకశ్మీర్‌లోని తమ సహచర ఉగ్రవాదుల(Terrorists)కు సందేశాలు పంపేందుకు 14 మెసెంజర్ యాప్‌ల(Mobile Messenger Apps)ను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర కనుగొంది. ఆ యాప్స్ ను బ్యాన్ చేసింది.

May 1, 2023 / 05:49 PM IST

Delhi liquor scamలో కవిత భర్త అనిల్ పేరు చేర్చిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడో ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ పేరును ఈడీ చేర్చింది.

May 1, 2023 / 05:24 PM IST

Karnataka Elections : రోజు పాలు, ఫ్రీ గ్యాస్​, పదిలక్షల ఉద్యోగాలు.. ఓటర్లపై బీజేపీ వరాల జల్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జెండా ఎగరేయాలని అన్ని పార్టీలు కసి మీద ఉన్నాయి. ఆ మేరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్బంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లకు అమలు చేయాల్సిన పనుల మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నాయి

May 1, 2023 / 05:01 PM IST

Modi ప్రకటనకు విరుద్ధంగా బీజేపీ మ్యానిఫెస్టో.. ఉచితాలే ఉచితాలే

అవినీతి ప్రభుత్వంగా ముద్రపడిన బీజేపీ పాలనపై ప్రజల్లో ఆగ్రహం తీవ్రంగా ఉంది. ఎన్నికల సరళిని చూస్తుంటే బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అయితే గెలిచేందుకు ప్రజలను ఆకట్టుకునే పనిలో ఈ ఉచిత తాయిలాల ప్రకటన కాషాయ పార్టీ విడుదల చేసింది.

May 1, 2023 / 02:00 PM IST

Divorceపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఇష్టం లేకుంటే వెంటనే విడాకులు

స్వేచ్ఛ పేరిట జీవితాంతం కలిసి ఉండాల్సిన వారు విడిపోతున్నారు. కొన్నాళ్లు కలిసి ఉంటారు.. కాపురం, సంసారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా విడాకులు తీసేసుకుంటున్నారు. ఈ నయా పోకడకు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా వంతపాడింది.

May 1, 2023 / 01:32 PM IST

Car Bonnetపై 3 కి.మీ తీసుకెళ్లి.. ఆ కారు ఎంపీది కాగా.. డ్రైవర్ డ్రింక్ చేసి

ఢిల్లీలో ఓ వ్యక్తిని కారు బానెట్‌పై 3 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లాడు. ఆ కారు ఎంపీది కాగా.. కారు డ్రైవర్ మద్యం సేవించాడని బాధితుడు చెబుతున్నాడు

May 1, 2023 / 12:22 PM IST

Mangos కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగుపాటు.. అక్కడికక్కడే నలుగురు

మామిడి కాయల కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వర్షానికి చెట్టు కింద నిలబడిన  నలుగురు చిన్నారులపై పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

May 1, 2023 / 11:07 AM IST

Police VRS తాగుబోతు పోలీసులకు షాక్.. ఉద్యోగాల నుంచి పీకేసిన ముఖ్యమంత్రి

మద్యానికి బానిసలయ్యారు. ఒక్కోసారి విధుల సమయంలోనూ మద్యపానం సేవిస్తున్నారు. వీరిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మద్యానికి బానిసై దేహాదారుఢ్యం కోల్పోయి విధులకు అన్ ఫిట్ కోల్పోయారు.

May 1, 2023 / 10:43 AM IST

Bhuj Sleep సీఎం సభలో నిద్రపోయిన అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే..?

జిగర్ పటేల్ నిద్రపోతున్న వీడియోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలు వైరల్ (Viral)గా మారడంతో ప్రభుత్వం దృష్టికి చేరింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు.

May 1, 2023 / 09:50 AM IST

TWITTER: ట్విట్టర్‌ యూజర్లు షాక్..మరో కొత్త రూల్ తెచ్చిన ఎలాన్ మస్క్!

ట్విట్టర్ యూజర్ల(Twitter Users)కు ఎలాన్ మస్క్(Elon Musk) ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇకపై ట్విట్టర్ లో వార్తలను ఫ్రీగా చదవలేరు. అలా వార్తలు చదివేందుకు కూడా ఎలాన్ మస్క్ డబ్బులు వసూలు చేస్తున్నాడు.

April 30, 2023 / 05:21 PM IST

Modi: మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌..ప్రజలకు దూరంగా ఉండలేను

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(narendra modi) హోస్ట్ చేస్తున్న మన్ కీ బాత్(Mann Ki Baat) 100వ ఎపిసోడ్‌ కార్యక్రమం ఏప్రిల్ 30న జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సైతం ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని కీలక అంశాలను పంచుకున్నారు.

April 30, 2023 / 12:01 PM IST

Breaking: గ్యాస్ లీక్.. ముగ్గురు పిల్లలతో సహా 11 మంది మృతి!

పంజాబ్‌(punjab)లోని లూథియానా(ludhiana)లో ఓ పాల ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్(milk factory Gas leak) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. 11 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చేరిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు. మరోవైపు...

April 30, 2023 / 12:56 PM IST

Building collapse: కూప్పకూలిన రెండస్తుల భవనం.. ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు

రెండస్తుల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(Building collapse). ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర థానేలోని భివాండి(bhiwandi thane maharashtra)లో చోటుచేసుకుంది.

April 30, 2023 / 07:18 AM IST