కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి షాకింగ్ న్యూస్ తగిలింది. పరువు నష్టం కేసులో శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ వేసిన పిటిషన్పై మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు గుజరాత్ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే వేసవి సెలవుల అనంతరం ఆయన పిటిషన్పై తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో కర్ణాటకలోని కోలార్లో ఎన్నికల ర్యాలీలో చేసిన “దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకు వచ్చింద...
దేశంలో గో ఫస్ట్(go first l) విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మే 3, 4 తేదీల్లో తక్కువ ధరలో సేవలందించే క్యారియర్ గో ఫస్ట్ ఫ్లైట్స్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. తీవ్రమైన నిధల కొరత కారణంగా రాబోయే రెండు రోజుల పాటు ఈ విమాన సేవల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తును కూడా [&...
రోజు ఉదయం ఆ ఇంటి నుంచి 50-60 మందికి సరిపోయేంత టిఫిన్, టీ కావాలని ఆన్ లైన్ లో ఆర్డర్లు వస్తున్నాయి. రోజు నాలుగు సమయంలో భారీ ఆర్డర్లు రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. కొద్ది రోజుల పాటు ఆ ఇంటిపై నిఘా ఉంచారు.
ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గద్ద ఢీకొట్టింది. వేగంగా గద్ద ఢీకొట్టడంతో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. వెంటనే అత్యవసరంగా హెలికాప్టర్ ను కిందకు దించారు. ఈ సంఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది.
ఆ హామీల్లో ప్రధాన అంశం బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించడం. మత కల్లోలాలు, ఘర్షణలకు తెరలేపుతున్న ఆ సంఘంతో పాటు పీఎఫ్ఐ ను కర్ణాటకలో నిషేధిస్తామని కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. ఇక ఉచిత విద్యుత్, మహిళలు, నిరుద్యోగులకు భృతి ప్రకటించారు.
మహారాష్ట్రలో రెండు వారాలుగా రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇప్పటికే శివసేన పార్టీలో చీలిక తీసుకువచ్చిన బీజేపీ తాజాగా ఎన్సీపీపై (NCP) దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అడ్డదారులు తొక్కుతోంది.
తమిళనాడు సీఎం స్టాలిన్(Tamilnadu CM Stalin) కు గడ్డుకాలం నడుస్తోంది. సీఎం స్టాలిన్ అల్లుడైన జీ-స్వైర్ రియల్ ఎస్టేట్ చైర్మన్ శబరిషన్(Sabarishan) పై ఐదు రోజులుగా ఐటీ దాడులు(IT Raids) కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విషయం బయటపెట్టడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ వేగం పెంచింది. వరసగా సప్లిమెంటరీ చార్జిషీట్లు వేస్తోంది. కవిత భర్త అనిల్ పేరును నిన్న చేర్చగా.. ఈ రోజు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరు చేర్చింది.
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడానికి ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్లాన్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాలు కూడా హీటెక్కిస్తున్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో దారుణం చోటు చేసుకుంది. ఓ గ్యాంగ్స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తోటి గ్యాంగ్స్టర్లు అతడిని కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఏప్రిల్ నెలలో 20వ తేది ఒక్కరోజే రూ.68,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు(GST Collections) ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో జీఎస్టీ వసూళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది.