కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఏడీఆర్ నివేదిక అందరికి షాకిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసేవారిలో మొత్తం 404 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించింది.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, కారు రెండు వాహనాలు వేగంగా ఎదురెదురుగా వచ్చి ప్రమాదవశాత్తు ఢీకొట్టాయి. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్బ్యాగ్స్ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో బస్సు ఢీకొనగా ఫోర్డ్ ఫియస్టా కారు నుజ్జునుజ్జుగా మారిపోయి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చ...
జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని మార్వా ప్రాంతంలోని మచ్నా వద్ద అధునాతన తేలికపాటి ఆర్మీ హెలికాప్టర్(army helicopter) ధ్రువ్ కూప్ప కూలిపోయింది. అయితే ఈ ఘటన సమయంలో హెలికాప్టర్లో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఇద్దరు గాయపడినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గత రెండు నెలల్లో ...
విద్వేష రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బజరంగ్ దళ్ ను నిషేధించే ప్రతిపాదన మా వద్ద లేదు. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా పార్టీ కట్టుబడి ఉంది.
విడాకుల(Divorce) సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో ఏ దేశంలో ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారో ఇప్పుడు చుద్దాం.
తమపై లైంగిక దాడులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India -WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు (Wrestlers) ఉద్యమం చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కొన్ని వారాలుగా రోడ్డుపై బైఠాయించారు. కాగా వారి ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు రెజ్లర్లకు మధ్య తీవ్ర వాగ్వ...
PhonePe కొత్తగా UPI లైట్ ఫీచర్ను ప్రారంభించింది. ఇది PINని నమోదు చేయకుండా UPI లైట్ ఖాతా నుంచి ఒక్కసారి నొక్కడం ద్వారా రూ.200 కంటే తక్కువ విలువ కలిగిన చెల్లింపులను చేయడంలో సహాయపడుతుంది. పరికరంలోని ఖాతా బ్యాలెన్స్ నుంచి ఆ మొత్తం నేరుగా డెబిట్ చేయబడుతుంది. దీంతోపాటు ఈ ఫీచర్ వేగవంతంగా పూర్తవుతుంది.
అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఒక్కసారిగా బొలెరో అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఘటనా స్థలంలోనే 11 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ బాలిక కూడా ఉంది.