బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేసే దాక తమ ఉద్యమం ఆపేది లేదని మరోసారి రెజ్లర్లు స్పష్టం చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నడిపిన సుదీర్ఘ ఉద్యమం స్ఫూర్తితో తాము ఈ పోరాటం చేస్తామని రైతు సంఘాల నాయకులతో రెజ్లర్లు తెలిపారు.
వరుడిపై తిట్ల దండకం మొదలుపెట్టారు. పెద్దలు సద్దుమణిగేలా చొరవ తీసుకున్నారు. అయితే వధువు మనస్తాపానికి గురైంది. వెంటనే అతడిని పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది.
ఒక్కసారిగా కలవరం ఏర్పడింది. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలా ఏకంగా దాదాపు పది నిమిషాల పాటు ఆమె చీకట్లోనే ఉన్నారు. కాగా విద్యుత్ అంతరాయంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
వానలు బాగా పడితే నదులు, చెరువులు నిండి అలుగుపోస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుంచో చేపలు కొట్టుకుని వస్తాయి. భారీ వర్షాలు పడితే నదుల్లో కాల్వల్లో చెట్లు, మట్టి కొట్టుకువస్తుంది.
ఈ మధ్య కాలంలో కేరళ స్టోరీ సినిమాపై జరిగినంత వివాదం.. మరో సినిమాకు జరగలేదనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. వివాదం మరింత ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోను కేరళ స్టోరీని థియేర్లోకి తీసుకు రావద్దని నిరసనలు చేశాయి రాజకీయ పార్టీలు. కానీ ఎన్నో అవాంతరాలను అధిగమించి.. ఎట్టకేలకు మే 5న 'ది కేరళ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు జరిగిన కాంట్రవర్శీ వల్ల భారీ పబ్లిసిటీ వచ్చింది. దాంత...
Uttar Pradesh : ప్రేమ గుడ్డిది అని అంటారు(Love Is Blind). ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఏ పని చేయడానికైనా వెనకాడడు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని షామ్లీలో చోటుచేసుకుంది. ప్రియురాలి(LOver)కి బహుమతి(Gift) ఇవ్వాలని ఓ యువకుడు తన సహచరుడితో కలిసి స్కూల్లో(School) లక్షల రూపాయలు దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.
మణిపుర్(Manipur) హింసాకాండలో మృతుల సంఖ్య 54కు (54 People Died)చేరుకుంది. చురచంద్ పూర్, మోరే, కక్చింగ్, కాంగ్ పోక్సీ జిల్లాల్లో సైన్యం భారీ ఎత్తున చేరి 13000 మందిని రక్షించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం దేశంలో వివాదాస్పద చిత్రంగా నిలిచిన సినిమా ది కేరళ స్టోరీ(the kerala story). విడుదలకు ముందే ఈ సినిమాపై దుమారం రేగింది. దీనిని థియేటర్లలో ప్రదర్శించకూడదు అంటూ.. పలువురు ఆందోళనలు కూడా చేపట్టారు. ఉగ్రవాద కుట్ర ఆధారంగా దీనిని తెరకెక్కించారు. కాగా, ఈ సినిమాపై తాజాగా ప్రధాని మోదీ(pm modi) స్పందించారు.
స్టార్ జావెలిన్ త్రో భారత ఆటగాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి అదరగొట్టాడు. నిన్న దోహా డైమండ్ లీగ్లో మొదటి స్థానంలో నిలిచి తాజాగా ఇంకోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ(modi) ట్వీట్ చేసి అభినందించారు.
స్కూల్ డేస్ ఎప్పుడైనా అద్భుతంగా ఉంటాయి. చిన్న తనంలో స్కూల్ కి వెళ్లడం నచ్చినవారు అయినా, పెద్దయ్యాక ఆ స్కూల్ డే ఎంత బాగుండేవో అనుకుంటారు. ఆ పాత స్మృతులను తలుచుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడంటే చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే ఆ స్కూల్ బస్సుల్లోనే, లేదంటే పేరెంట్స్ దింపుతున్నారు. కానీ 90లో పుట్టిన పిల్లలు స్కూల్ కి వెళ్లాంటే ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లేవారు. అలా ఆర్టీస...